Paris Olympics 2024 : సీన్ నది ఒడ్డున ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుక.. భారత బృందానికి సింధు-అచంట నాయకత్వం
Paris Olympics 2024 Opening Ceremony : బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, తన ఐదో ఒలింపిక్స్ ఆడబోతున్న టేబుల్ టెన్నిస్ లెజెండ్ శరత్ కమల్ ప్రారంభ వేడుకలో భారత బృందానికి నాయకత్వం వహించారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ తమ క్రీడల నుండి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో భారతదేశ పతాకధారులుగా మారిన మొదటి క్రీడాకారులు.