పస్మాండా ముస్లింపై విదేశీ పాలకులు, ఉలేమాలు, సయ్యద్ ల ప్రభావం.. చరిత్ర ఏం చెబుతోందంటే..?
Pasmanda Muslims: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకు సమాన ప్రాముఖ్యత లభించే వరకు పస్మాండా ముస్లింలు దేశ రాజకీయ వ్యవస్థలో అజ్ఞాతంలో ఉండిపోయారు. నేటికీ అష్రఫ్ ఉలేమాల 10-11 తరాల వారు తమ చరిత్రను భారతీయ ముస్లింల చరిత్రగా ప్రజెంట్ చేస్తున్నారు. పస్మాండా ముస్లింపై విదేశీ పాలకులు, ఉలేమాలు, సయ్యద్ ల ప్రభావం అధికంగా ఉందని చెప్పవచ్చు.