అమరావతి ఇన్నర్ రిండ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విచారణకు హాజరుకావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.
Vijayawada: అధికారం ఏ ఒక్క కులం నుంచి రాదనే విషయాన్ని గుర్తించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. "నేను కుల ప్రాతిపదికన స్నేహాలు చేయను. వైసీపీలో కీలకమైన పదవులన్నీ ఒకే వర్గానికి చెందిన వారితో భర్తీ చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? ఈ ప్రాంతంలో కాపుల సంఖ్య ఎక్కువగా ఉందని, వారు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. ఒక కులం మరో కులాన్ని ఎందుకు ద్వేషించాలని" పవన్ ప్రశ్నించారు.
వెండితెర లెజెండ్ శ్రీదేవి అకాల మరణం దేశాన్ని ఊపేసిన సంఘటన. దుబాయ్ లో అనుమానాస్పద స్థితిలో ఆమె మరణించగా పలు వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే శ్రేదేవి మరణం గురించి హీరో నాగార్జునకు కొన్ని విషయాలు తెలుసని సమాచారం.
Hyderabad: రుణమాఫీపై ప్రధాని నరేంద్ర మోడీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రెండు విడతల్లో రుణమాఫీ చేసిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. బీజేపీ హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టిస్తోందనీ, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోందని ఆరోపించారు. అలాగే, 'వారు మహాత్మా గాంధీని చంపిన గాడ్సే శిష్యులు. మేము గాంధీ అనుచరులం' అంటూ విమర్శలు గుప్పించారు.
రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది. శారీరక, మానసిక సమస్యలు దూరమవుతాయి. సెక్స్ పురుషుల్లో..
తెలంగాణకు సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం మంగళవారంనాడు చేరుకుంది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న `టైగర్ నాగేశ్వరరావు` చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఇందులో గజదొంగ టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ దుమ్మురేపాడు.
ఐఐటీ బొంబాయిలో మెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ‘‘ శాఖాహారం మాత్రమే ’’ టేబుల్పై దుమారం రేపుతోంది. ఈ సందర్భంగా నిరసన తెలిపిన విద్యార్ధికి ఐఐటీ యాజమాన్యం రూ.10,000 జరిమానా విధించింది.
ఉత్తర మెక్సికోలోని ఒక చర్చి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. 60 మంది గాయపడ్డారు.
మొదటి మ్యాచ్ సందర్భంగా భావోద్వేగానికి లోనైన సాయికిషోర్.. నేపాల్తో మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన జితేశ్ శర్మ, సాయికిషోర్..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. కొన్ని వస్తువులు మన చేతులో నుంచి కింద పడటం అస్సలు మంచి శకునం కాదు. ఇది మీ జీవితంలో జరగబోయే చెడు సంఘటనలను తెలియజేస్తుందట.
పాలమూరు గడ్డ నుంచి పాలమూరు సాహితి సంస్థ ప్రతి సంవత్సరం పురస్కారాలను లబ్ధప్రతిష్టులైన కవులకు ఇస్తుంది. 2022 సంవత్సరానికి గాను డాక్టర్ జెల్ది విద్యాధర్ రావుకు ఇచ్చారు. సభ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి :
Champaran: నాథూరామ్ గాడ్సే తుపాకీ గుండ్లకు బలికావడానికి ముందు కూడా భారత జాతిపిత మహాత్మా గాంధీని చంపడానికి అనేక కుట్రలు జరిగాయి. రైతులపై ఆంగ్లేయుల ఆగడాల నేపథ్యంలో చంపారన్ లోని వారిని కలవడానికి బీహార్ గుండా ప్రయాణించే సమయంలో హత్యాయత్నాన్ని ఎదుర్కొన్నాడు. అయితే, బటాఖ్ మియాన్ అన్సారీ అనే వంట మనిషి గాంధీజీ ప్రాణాలను రక్షించాడు. ఈ విషయం చాలా మంది భారతీయులకు తెలియదు.