టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ బృందం విచారణ చేస్తుంది. ఐదు రోజుల విచారణలో సిట్ బృందం కీలక సమాచారాన్ని సేకరించింది.
అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ మరో సారి డిమాండ్ చేసింది. ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు జరగాలంటే అదొక్కటే మార్గమని చెప్పింది. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పబోరని స్పష్టం చేసింది.
Mumbai: పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు, తన బంధువులు తమ పిల్లలతో పాటు మదర్సాకు పంపాలని పట్టుబట్టారు. కానీ అతను మాత్రం సాధారణ పాఠశాలకు వెళ్లాలనుకున్నాడు. అదే విషయాన్ని తన తండ్రికి చెప్పగా.. అతని కోరికను గౌరవించాడు. సైన్స్ స్ట్రీమ్ వైపు ఆకర్షితుడై పదో తరగతిలో ఉన్నప్పుడే కెరీర్ మార్గాన్ని ఎంచుకున్నాడు. మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన తొలి ముస్లిం వైద్యునిగా (ఎంబీబీఎస్) గుర్తింపు సాధించారు. ఆయనే డాక్టర్ షేక్ యోనస్.
ప్రతి ఏటా టీటీడీ వార్షిక బడ్జెట్ పెరుగుతూ వస్తుంది. 2023-24 టీటీడీ బడ్జెట్ రూ. 4,411 కోట్లుగా టీటీడీ అంచనా వేసింది.
ఉగాది పండగ వేళ సితార ఘట్టమనేని కుందనపు బొమ్మలా తయారైంది. కూతురు ఫెస్టివ్ లుక్ షేర్ చేసిన తల్లి నమ్రత ముసిరిపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసిన జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ప్రాజెక్ట్లకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వెసులుబాటు కల్పించింది జగన్ సర్కార్. ఉద్యోగులు తమకు నచ్చిన చోట.. కోరుకున్న చోట ఫ్లాట్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది
రాజ్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం నాడు సమావేశమయ్యారు. ప్రశ్నాపత్రం లీక్ కేసులో కాంగ్రెస్ నేతలు గవర్నర్ కు అప్లికేషన్ పెట్టుకున్నారు.
తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఉగాది సందర్భంగా అషురెడ్డి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది.
కర్ణాటకలో ఓ కాలేజ్ విద్యార్థిని ప్రదర్శించిన ధైర్యం తన తల్లి ప్రాణాలను నిలబెట్టింది. సాహసోపేతంగా సమయానుకూలమైన చర్య చేపట్టిన ఆ విద్యార్థిని నాగుపాము కాటుకు గురైన తన తల్లి జీవితాన్ని కాపాడింది.
ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ కేంద్రంగా మంగళవారం 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భారీ భూకంపం కారణంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో 11 మంది మరణించారు.
టన్నుల్లో టాలెంట్, బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా... టీమిండియాలో సరైన గౌరవం దక్కించుకోలేకపోయాడు వీరేంద్ర సెహ్వాగ్. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్న అతి కొద్ది మందిలో ఒక్కడైన వీరూ... కెరీర్ చివర్లో టీమ్లో చోటు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాడు...
ప్రతి సంవత్సరం ఎంతో నిష్టగా ఫాలో అవుతూ వస్తుంటారు. వారికి అది అలవాటే. అయితే... మధుమేహ వ్యాధిగ్రస్తుల పరిస్థితి ఏంటి..? వారు అన్ని గంటలు ఆహారం తీసుకోకపోతే.. వారిలో షుగర్ లెవల్స్ పరిస్థితి ఏంటి..?
కలలు పండాలన్న కోటి ఆశల్తో కళకళలాడుతున్న క్రొత్తావి కోన!!! అంటూ విశాఖపట్నం నుండి శాంతి రాసిన కవిత ' శోభాకృతి ' ఇక్కడ చదవండి :
ఎపిలోని తాజా ఎమ్మెల్సీ ఫలితాలు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యూాహాలను దెబ్బ తీసినట్లు భావిస్తున్నారు. తన బలంతో చంద్రబాబుపై ఒత్తిడి పెంచి పొత్తులో భారీ వాటా పొందాలనే పవన్ ఆశలు గల్లంతయ్యాయి.