తెలంగాణలో పెండింగ్ లోని 13 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తుంది.ఇవాళ ఈ స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేసే అవకాశం ఉంది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు.
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఎన్డీఏ కూటమి నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని కొనియాడారు.
హీరో నాగ చైతన్యతో ఓ స్టార్ కిడ్ ఎప్పటికీ నటించను అని చెప్పేశారట. అందుకు సమంతనే కారణమట. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిటో చూద్దాం..
రోజూ ఒక అరటిపండును తింటే బలంగా ఉంటాం. అలాగే ఎనర్జిటిక్ గా కూడా ఉంటాం. అందులోనూ ఇవి చాలా తక్కువ ధరకే వస్తాయి. హెల్త్ పరంగా ఈ పండ్లే చేసే మేలు వల్ల చాలా మంది అరటిపండ్లను రోజూ తింటుంటారు. అయితే మచ్చలున్న అరటిపండ్లను మాత్రం పక్కన పెట్టేస్తుంటారు. కానీ వీటిని తింటే..
ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో రంపచోడవరం ఒకటి. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాగులపల్లి ధనలక్ష్మి కొనసాగుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చిన వైసిపి రంపచోడవరంలో మాత్రం మళ్లీ ధనలక్ష్మినే బరిలోకి దింపింది. టిడిపి కూడా ఇక్కడ మహిళా అభ్యర్థినే పోటీలో నిలిపింది. ఇద్దరు మహిళల మద్య జరుగుతున్న పొలిటికల్ వార్ లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కొత్త గవర్నర్ ను కూడ రాష్ట్రపతి నియమించారు.
సొర చేపలా మెరిసిపోతున్న జాన్వీ కపూర్.. బాడీకొలతలు కనిపించే డ్రెస్లో ఎంత హాట్గా ఉందో..
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఇవాళ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.
రష్యా అధ్యక్ష పదవిని పుతిన్ మరోసారి దక్కించుకున్నారు.రికార్డు స్థాయి ఓట్లను పుతిన్ పొందారు.
KL Rahul : హైదరాబాద్లో ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో క్వాడ్రైస్ప్స్కు గాయం కావడంతో వికెట్కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆటకు దూరంగా ఉన్నాడు. మళ్లీ ఇప్పుడు ఐపీఎల్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరాడు.
ప్రస్తుతం చాలా మందికి డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. ఈ డార్క్ సర్కిల్స్ రావడానికి ఎన్నో కారణాలుంటాయి. కానీ వీటివల్ల ముఖం అందం తగ్గుతుంది. మీరు ఎంత అందంగా ఉన్నా.. ఇవే కనిపిస్తాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో వీటిని కేవలం వారంలోనే తగ్గించుకోవచ్చు. ఎలాగంటే?
మంచీ చెడూ - గెలుపూ ఓటమీ మనసు పొరల్లో మరుగున పడడమే లేదు ' నా కన్నీ గుర్తే.. ' అంటూ వారాల ఆనంద్ రాసిన కవిత ' నా కన్నీ గుర్తే.. ' ఇక్కడ చదవండి :
Swaminathan Gurumurthy: కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నుల కంటే ఈ రాష్ట్రాలకు కేంద్రం నిధుల కేటాయింపు తక్కువ. ఈ రాష్ట్రాలు అసమానతలను ఆరోపిస్తూ చర్చలు ప్రారంభించాయి, తక్కువ పన్ను విరాళాలు ఉన్నప్పటికీ ఎక్కువ కేటాయింపులతో ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని పేర్కొంది. నిధుల కేటాయింపు తెలిసిన ఎంపీ శశి థరూర్ కూడా దీనిని అసమానతగా అభివర్ణించారు.