
RK Roja Prays
రుణాచలేశ్వర స్వామి ఆలయంలో లక్ష రుద్రాక్షల మహా రుద్రాభిషేక కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర శ్రేయస్సు కోసం, అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా అవ్వాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ పూజలో భక్తుల భారీగా పాల్గొనడం విశేషం.