తల్లికి వందనం డబ్బులు రాలేదని ఫేక్ ఫోన్ కాల్స్తో మహిళలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లపై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
గిరిజన గురుకులాల్లో ఔట్సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ జీతాలు రూ.6,000 నుంచి రూ.7,000 వరకు పెంపు, త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ఎట్టకేలకు ఆంధ్ర ప్రదేశ్ బిజెపి చీఫ్ ఎంపిక ఖరారయ్యింది. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. ఈ నేపథ్యంలో అసలు ఎవరీ మాధవ్? ఆయన నేపథ్యం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్లో వాట్సప్ ద్వారా ఆస్తి పన్ను, నీటి బిల్లులు చెల్లించే అవకాశం. అక్టోబరు నుంచి అన్ని పంచాయతీల్లో అందుబాటులోకి ఈ కొత్త సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కో హామీలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
తిరుమలకి వచ్చే భక్తుల భద్రత కోసం ఉచిత బీమా పథకాన్ని టీటీడీ ప్రారంభించేందుకు యోచిస్తోంది. ఇది దేశంలోనే తొలిసారి కావచ్చు
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ సిద్దంచేశారు. లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్లాన్ ను రెడీ చేశారు. ఇదేంటో తెలుసా?
టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిన ఏపీ ప్రభుత్వం.. దీపావళి నాటికి లబ్ధిదారులకు ఇళ్లు అందజేయనుంది. నూతన మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి.
తిరుమల ఘాట్ రోడ్ల మరమ్మతులకు టీటీడీ రూ.10.5 కోట్లు వెచ్చిస్తోంది. వాహనాల భద్రత కోసం పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు రూ.600 ప్రయాణ భత్యం, ఉచిత RTC బస్ పాస్లు, విద్యామిత్ర కిట్లు అందిస్తోంది.