Lok Sabha Elections 2024 Phase 2 : 13 రాష్ట్రాల్లోని 89 నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం ఎంతంటే?
Lok Sabha Elections 2024 Phase 2: ఏప్రిల్ 26న రెండవ దశ లోక్సభ ఎన్నికలలో 13 రాష్ట్రాల్లోని 89 నియోజకవర్గాలలో ఓటింగ్ జరిగింది. త్రిపురలో 76.23 శాతం ఓటింగ్ నమోదైంది. కర్ణాటకలోని హున్సూరులో 91 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.