ప్రజలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. విద్యుత్ వినియోగించే సమయాన్ని బట్టి బిల్లులు వేయనుంది. రాత్రి పూట కరెంట్ వాడితే సాధారణం కంటే 20 శాతం ఎక్కువ బిల్లు వేస్తామని కేంద్రం తెలిపింది.