ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ‘‘జై తెలుగు’’ పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు.