'ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టిడిపి యూటర్న్ ... ఆనాడు ఒప్పయింది ఇప్పుడు తప్పెలా..?'
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ జగన్ సర్కార్ రైతుల కోసం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వివాదం రాజుకుంది. అయితే చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసమే ఈ చట్టంపై దుష్స్రచారం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.