మహిళా అభ్యర్థులే కరువయ్యారా ? ప్రధాన పార్టీల నుంచి ఆరుగురే బరిలో..
తెలంగాణలో జరగబోతున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి కేవలం 6 గురు మహిళా అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. మహిళా సాధికారత అంటూ నినాదాలు ఇచ్చే పార్టీలు.. ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు సమయంలో మాత్రమే వివక్షనే చూపుతున్నాయి.