telugu News

first case under telegraph act in the country in phone tapping case in telangana kms

Phone Tapping Case: టెలిగ్రాఫ్ చట్టం కింద దేశంలో తొలి కేసు తెలంగాణలోనే..

ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ కేసులో బంజారాహిల్స్ పోలీసులు కొత్తగా టెలిగ్రాఫ్ చట్టాన్ని జోడించిన విషయం విధితమే. ఈ చట్టం కింద మన దేశంలో నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.
 

tillu square become a 100 crore movie producer bold statement theater occupancy domination arj

`టిల్లు స్వ్కేర్‌` వంద కోట్ల సినిమా.. నాగవంశీ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. థియేటర్ల ఆక్యుపెన్సీ ఎలా ఉందంటే?

సిద్దు జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన `టిల్లు స్వ్కేర్‌` మూవీ శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో నిర్మాత బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు.

Sultanpur Lok Sabha elections result 2024 ksp

సుల్తాన్‌పూర్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

బీవీ కేస్కర్ , గోవింద్ మాలవీయ, రాజ్ కరణ్ సింగ్ వంటి దిగ్గజాలు సుల్తాన్‌పూర్ నుంచి గెలుపొందారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చిన్న కోడలు మేనకా గాంధీ , మనవడు వరుణ్ గాంధీలు ఇక్కడ ఎంపీలుగా గెలిచారు. సుల్తాన్‌పూర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వుండేది. హస్తం పార్టీ 8 సార్లు, బీజేపీ 5 సార్లు, బీఎస్పీ 2 సార్లు, జనతా పార్టీ, జనతాదళ్‌లు ఒక్కోసారి ఇక్కడ గెలుపొందాయి. ఈ లోక్‌సభ స్థానంలో షెడ్యూల్డ్ కులాల జనాభా 21.29 శాతం, షెడ్యూల్డ్ తెగల జనాభా 0.02 శాతం . సుల్తాన్‌పూర్ స్థానంలో ముస్లిం, రాజ్‌పుత్, బ్రాహ్మణ ఓటర్లు బలంగా వుండి అభ్యర్ధుల గెలుపొటములను నిర్దేశిస్తున్నారు. మేనకా గాంధీని బీజేపీ మరోసారి అభ్యర్ధిగా ప్రకటించింది. విపక్ష ఇండియా కూటమి తరపున సమాజ్‌వాదీ పార్టీ సుల్తాన్‌పూర్‌లో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

RCB vs KKR: Virat Kohli's team RCB have not won anything.. Gautam Gambhir declares war , IPL 2024 RMA

RCB vs KKR : విరాట్ కోహ్లీ జ‌ట్టు ఆర్సీబీ ఏమీ గెలవలేదు.. యుద్ధం ప్ర‌క‌టించిన గౌతమ్ గంభీర్ !

RCB vs KKR IPL 2024 : ప్ర‌స్తుతం గౌతమ్ గంభీర్ కోల్ క‌తా టీమ్ లో మెంటార్ గా కొనసాగుతున్నాడు. అయితే, విరాట్ కోహ్లీ మాత్రం ఆర్సీబీ ప్లేయ‌ర్ గా రంగంలోకి దిగుతున్నాడు. వీరిద్దరూ తమత‌మ జట్ల‌ను గెలిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, ఇరు జ‌ట్ల మ‌ధ్య ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే ఇదొక క్రాకింగ్ గేమ్ అని చెప్పక తప్పదు.
 

Swaminathan Gurumurthy on the perilous divide: North-South financial allocation-absurdity and danger KRJ

S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!

Swaminathan Gurumurthy: కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నుల కంటే ఈ రాష్ట్రాలకు కేంద్రం నిధుల కేటాయింపు తక్కువ. ఈ రాష్ట్రాలు అసమానతలను ఆరోపిస్తూ చర్చలు ప్రారంభించాయి, తక్కువ పన్ను విరాళాలు ఉన్నప్పటికీ ఎక్కువ కేటాయింపులతో ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని పేర్కొంది. నిధుల కేటాయింపు తెలిసిన ఎంపీ శశి థరూర్ కూడా దీనిని అసమానతగా అభివర్ణించారు.