వంగి వంగి దండాలు పెట్టినప్పుడే తేలింది: బాబుపై కేటీఆర్ సెటైర్లు
ప్రజలపై నమ్మకం లేకనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: ప్రజలపై నమ్మకం లేకనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఆదివారం నాడు కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు.ఆ రాష్ట్ర అధికారులను ఎన్నికల సంఘం మారిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.ప్రజా తీర్పును స్వాగతించాలి కానీ చంద్రబాబులా గగ్గోలు పెట్టొద్దన్నారు.
గెలిస్తే సాంకేతికత భేష్ అని, లేకపోతే ఈవీఎంల తప్పు అని చంద్రబాబు అనడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వంగి వంగి దండాలు పెట్టినప్పుడే చంద్రబాబు పని అయిపోయిందని అందరికి అర్థమైందన్నారు. రాహుల్ గాంధీ దక్షిణాదిన పోటీ చేసినంత మాత్రాన ఆయన ప్రభావం ఇక్కడ ఉండదన్నారు.
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో వంద శాతం టీఆర్ఎస్ భారీ మెజారిటీతో 16 ఎంపీ సీట్లను కైవసం చేసుకొంటుందని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.ఎంపీ ఎన్నికల సందర్భంగా ప్రజలను ఉత్తేజపర్చేందుకు తన బావ హరీష్రావుతో సరదాగా ఛాలెంజ్ విసిరినట్టు ఆయన చెప్పారు. మెదక్ అనేది సీఎం కేసీఆర్కు పట్టున్న ప్రాంతమన్నారు.
ఈ జిల్లాలో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మే 20వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. రెవిన్యూ శాఖను ప్రక్షాళన చేయడం కోసం కేసీఆర్ లక్ష్యంగా కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకురావాలని చెప్పారు.
సంబంధిత వార్తలు
ఏపీలో మాదే అధికారం, తెలంగాణలో ఇలా చేశారు: బాబు వ్యాఖ్యలు
స్ట్రాంగ్ రూమ్ నుండి ఈవీఎంల తరలింపు: కృష్ణా జిల్లాలో కలకలం
అనంత సీట్లన్నీ మావే:జేసీ దివాకర్ రెడ్డి
నేనేసిన ఓటు నాకు పడిందా: చంద్రబాబు అనుమానం
మే 23 తర్వాత ముహుర్తం చూసుకొని ప్రమాణం చేస్తా: బాబు
సీఎస్ సుబ్రమణ్యం కోవర్టు: చంద్రబాబు సంచలనం
సైలెంట్ వేవ్, జగన్కు వ్యతిరేకమే: చంద్రబాబు అంచనా
ప్రచారానికి మూడు రోజుల సెలవు అందుకే: జగన్పై చంద్రబాబు
సీఈఓ ద్వివేదికే దిక్కులేదు, సామాన్యుల పరిస్థితి ఏమిటీ:చంద్రబాబు
ముందస్తు కుట్ర చేశారు, అయినా...: చంద్రబాబు
వైసీపీ అభ్యర్థి ప్రకాష్రెడ్డికి పరిటాల సునీత వార్నింగ్
ఆళ్లగడ్డ ఘర్షణలు: భూమా అఖిలప్రియ భర్తపై కేసు
క్యూను దాటేసి ఓటేసిన పవన్ కళ్యాణ్: ఓటర్ల అసహనం
మూడు ఓట్ల కోసం చంద్రగిరి సెగ్మెంట్లో హైడ్రామా
150 కేంద్రాల్లో రీ పోలింగ్కు చంద్రబాబు డిమాండ్
చిత్తూరులో టీడీపీ, వైసీపీ ఘర్షణ: వైసీపీ కార్యకర్త మృతి
పోలీసులతో జనసేన కార్యకర్తల ఘర్షణ: గాల్లోకి కాల్పులు
పోలీస్స్టేషన్లో జేసీ దివాకర్ రెడ్డి వీరంగం
రాహుల్ తలకు లేజర్ లైట్: ఫోన్ లైటేనన్న కేంద్రం
ఓటేసిన వారికి పెట్రోల్ డీలర్ల బంపర్ ఆఫర్
పూతలపట్టు వైసీపీ అభ్యర్ధి బాబుపై టీడీపీ దాడి
చేతులు ముడుచుకోలేం: భూమా విఖ్యాత్ రెడ్డి
ఓ రాజకీయ పార్టీ వ్యాఖ్యలపై మాట్లాడను: సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది
రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా
తలుపులేసుకొని బూత్లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల
తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి
ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్
మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే
చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు
అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత
టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు
ఏపీ పోలింగ్లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు
చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి
ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు
దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి
ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్
బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్
ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు
ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్
మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్
ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు
తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్లో తొలిసారిగా ఇలా..