Asianet News TeluguAsianet News Telugu

క్యూను దాటేసి ఓటేసిన పవన్ కళ్యాణ్: ఓటర్ల అసహనం

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేరుగా పోలింగ్‌బూత్‌లోకి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవడంపై ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన విజయవాడలో గురువారం నాడు చోటు చేసుకొంది

Pawan Kalyan breaks queue to cast vote
Author
Vijayawada, First Published Apr 12, 2019, 11:47 AM IST


విజయవాడ: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేరుగా పోలింగ్‌బూత్‌లోకి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవడంపై ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన విజయవాడలో గురువారం నాడు చోటు చేసుకొంది.

విజయవాడలోని శ్రీ చైతన్య ఓలంపియాడ్ స్కూల్‌‌లో పోలింగ్ బూత్‌ 91లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఈ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు గాను ఓటర్లు అప్పటికే బారులు తీరారు. 

దీంతో పవన్ కళ్యాణ్ నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ క్యూ లైన్‌లో వెళ్లకుండా నేరుగా ఓటు హక్కును వినియోగించుకోవడంపై  ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్  సోదరుడు చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో  హైద్రాబాద్ జూబ్లీహిల్స్‌లో  క్యూ లైన్‌లో వెళ్లకుండా నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు  ప్రయత్నించారు. దీంతో క్యూలో నిలబడిన ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చిరంజీవి క్యూ లైన్‌లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

సంబంధిత వార్తలు

మూడు ఓట్ల కోసం చంద్రగిరి సెగ్మెంట్‌లో హైడ్రామా

150 కేంద్రాల్లో రీ పోలింగ్‌కు చంద్రబాబు డిమాండ్

చిత్తూరులో టీడీపీ, వైసీపీ ఘర్షణ: వైసీపీ కార్యకర్త మృతి

పోలీసులతో జనసేన కార్యకర్తల ఘర్షణ: గాల్లోకి కాల్పులు

పోలీస్‌స్టేషన్‌లో జేసీ దివాకర్ రెడ్డి వీరంగం

రాహుల్ తలకు లేజర్ లైట్‌: ఫోన్ లైటేనన్న కేంద్రం

ఓటేసిన వారికి పెట్రోల్ డీలర్ల బంపర్ ఆఫర్

పూతలపట్టు వైసీపీ అభ్యర్ధి బాబుపై టీడీపీ దాడి

చేతులు ముడుచుకోలేం: భూమా విఖ్యాత్ రెడ్డి

ఓ రాజకీయ పార్టీ వ్యాఖ్యలపై మాట్లాడను: సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది

రవిని కిడ్నాప్ చేశారంటూ ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీ ధర్నా

తలుపులేసుకొని బూత్‌లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల

తాడిపత్రి లో టీడీపీ, వైసీపీ ఘర్షణ: ఇద్దరు మృతి

ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకే పడుతుంది: బాబుకు ద్వివేది కౌంటర్

మంగళగిరిలో పనిచేయని ఈవీఎంలు: ధర్నాకు దిగిన వైసీపీ అభ్యర్ధి ఆర్కే

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

Follow Us:
Download App:
  • android
  • ios