Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Election
  • AP Assembly Elections 2019

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019

ఫీచర్డ్Assam Elections 2021Kerala Elections 2021Puducherry Elections 2021Tamil Nadu Elections 2021
Telangana ElectionsWest Bengal Elections 2021Andhra PradeshTelangana
ఒకే ఒక్కడు బాలయ్య: కుటుంబ సభ్యులంతా ఔట్
ఒకే ఒక్కడు బాలయ్య: కుటుంబ సభ్యులంతా ఔట్
తప్పు చేశాను దేవుడు శిక్షించాడు, జగన్ కి నా సెల్యూట్: ఫిరాయింపు మాజీ ఎమ్మెల్యే ప్రశ్చాత్తాపం (వీడియో)
తప్పు చేశాను దేవుడు శిక్షించాడు, జగన్ కి నా సెల్యూట్: ఫిరాయింపు మాజీ ఎమ్మెల్యే ప్రశ్చాత్తాపం (వీడియో)
చంద్రబాబుకి మరో షాక్.. వైసీపీలోకి మరో ఇద్దరు నేతలు
చంద్రబాబుకి మరో షాక్.. వైసీపీలోకి మరో ఇద్దరు నేతలు
వైసీపీలోకి మాజీ మంత్రి గంటా..?
వైసీపీలోకి మాజీ మంత్రి గంటా..?
శత్రువులు మిత్రులయ్యారు... ఎన్నికల్లో ఓడిపోయారు..ఉండవల్లి
శత్రువులు మిత్రులయ్యారు... ఎన్నికల్లో ఓడిపోయారు..ఉండవల్లి
ఏపీలో టీడీపీ అగ్రనేతల వారసుల ఓటమి
ఏపీలో టీడీపీ అగ్రనేతల వారసుల ఓటమి
జగన్ జాగ్రత్త, వైఎస్ కి కూడా అదే చెప్పాను... ఉండవల్లిప్రజలు నమ్మకంతోనే జగన్ ని గెలిపించారు... ఉండవల్లినిరాడంబరంగానే జగన్ ప్రమాణస్వీకారం..పాపం పవన్... జనసేన కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు

మరిన్ని వార్తలు

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
04:53
Now Playing
చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం 

ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు

కర్నూలు జిల్లాకు చెందిన బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి ముగ్గురు సొంత అన్నదమ్ములు. వీరి తండ్రి ఎల్లారెడ్డిగారి భీమారెడ్డి. ఈ ముగ్గురు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2019లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల సమరంలో దిగారు. 

దేవుడిని ప్రార్థించినా "జగన్ ఆ కోరిక" నెరవేరలేదట: కొత్త సీఎం ఆవేదన
దేవుడిని ప్రార్థించినా "జగన్ ఆ కోరిక" నెరవేరలేదట: కొత్త సీఎం ఆవేదన

అయితే మన ఖర్మ అలా జరగలేదన్నారు. ఎవరి మద్దతు అవసరం లేకుండానే బీజేపీ ఘన విజయం సాధించిందని జగన్ స్పష్టం చేశారు. డిమాండ్ చేసేదాని కన్నా అభ్యర్థిస్తూ ప్రత్యేక హోదాను సాధించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

నిరాశపడొద్దు, ఆయనను ఫాలో అవ్వండి : పవన్ కళ్యాణ్ కు ఉండవల్లి ఓదార్పు
నిరాశపడొద్దు, ఆయనను ఫాలో అవ్వండి : పవన్ కళ్యాణ్ కు ఉండవల్లి ఓదార్పు

2019 ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆయన పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఘోరపరాజయం పాలయ్యారు. 140 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒక్కసీటుతోనే సరిపెట్టుకున్నారు. 

చంద్రబాబు వ్యూహాలు, అవినాష్ పాచిక పారలేదు: గుడివాడ కొడాలి నానిదే
చంద్రబాబు వ్యూహాలు, అవినాష్ పాచిక పారలేదు: గుడివాడ కొడాలి నానిదే


దేవినేని అవినాష్ ను రంగంలోకి దించారు. దేవినేని అవినాష్ అయితే కొడాలి నానికి చెక్ పెడతారని భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. మళ్లీ కొడాలి నానికే పట్టం కట్టారు నియోజకవర్గ ప్రజలు. గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డ అంటూ మరోసారి నిరూపించారు. 
 

జగన్ తో తొలి నుంచి ఇప్పటి దాకా ప్రయాణించిన ఎమ్మెల్యేలు వీరే...
జగన్ తో తొలి నుంచి ఇప్పటి దాకా ప్రయాణించిన ఎమ్మెల్యేలు వీరే...

ఆనాడు వైయస్ జగన్ వెంట దాదాపుగా 16 మంది శాసన సభ్యులు ఆయన వెంట నడిచారు. వైయస్ జగన్ కోసం ఎమ్మెల్యే పదవులను సైతం పణంగా పెట్టారు. ఆనాటి నుంచి వైయస్ జగన్ తో మెుదలైన వారి ప్రయాణం నేటికి కొనసాగుతోంది. వైయస్ జగన్ ను నమ్ముకుని వచ్చిన వారిలో ఒకరిద్దరు మినహా అంతా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. 

ఎల్వీతో కలిసి రేపు ఢిల్లీకి జగన్: మోడీతో భేటీ
ఎల్వీతో కలిసి రేపు ఢిల్లీకి జగన్: మోడీతో భేటీ

వైయస్ జగన్ తోపాటు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వైయస్ జగన్ తో కలిసి వెళ్తారని తెలుస్తోంది. ముందుగా సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు నరేంద్రమోదీకి వైయస్ జగన్ శుభాకాంక్షలు చెప్పనున్నారు. అనంతరం తన ప్రమాణ స్వీకారోత్సవానికి  హాజరుకావాలని కోరనున్నారు. 
 

హైదరాబాద్ కు పయనమైన వైయస్ జగన్: గవర్నర్, కేసీఆర్ లతో భేటీ
హైదరాబాద్ కు పయనమైన వైయస్ జగన్: గవర్నర్, కేసీఆర్ లతో భేటీ

గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి సాయంత్రం 4.30 నిమిషాలకు గవర్నర్ నరసింహన్ ను తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కలవనున్నారు. శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన డిక్లరేషన్ ను గవర్నర్ కు అందజేయనున్నారు. 
 

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ ప్రమాణ స్వీకారం...ముహూర్తం ఇదే
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ ప్రమాణ స్వీకారం...ముహూర్తం ఇదే

రెండురోజులపాటు వైయస్ జగన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి వేదిక కోసం అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేషన్ సభ్యులు పలు వేదికలను పరిశీలించారు. చివరకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను ప్రభుత్వంతోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎంపిక చేశారు. 
 

చంద్రబాబును ఓడించడానికి ఆ దేవుడు రాసిన స్క్రిప్టే ఇది: జగన్
చంద్రబాబును ఓడించడానికి ఆ దేవుడు రాసిన స్క్రిప్టే ఇది: జగన్

ఏపిలో అరాచక పాలన  సాగిస్తున్న చంద్రబాబు నాయుడిని గద్దె దించడానికి ఆ దేవుడే స్క్రిప్ట్ రాసినట్లు వైఎస్సార్‌సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి చమత్కరించారు.  ఈ నెల 23 తారీఖున వెలువడిన ఫలితాల్లో టిడిపికి కేవలం 23 సీట్లు రావడం, మనకు 151 సీట్లు రావడం ఆయన స్క్రిప్టులో భాగమేనన్నారు. గతంలో మన పార్టీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలగా తన పార్టీలో చేర్చకోవడానికి ఫలితమే ఇప్పుడు చంద్రబాబు అనుభవిస్తున్నారన్నారు. అంతేకాదు మనకు కూ 23 ఎంపీ సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. ఇలా 23తో ముడిపడిన ఈ గొప్ప స్క్రిప్ట్ రాసింది ఆ దేవుడేనని జగన్ వెల్లడించారు.  

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • ...
  • 98
  • 99
  • 100
  • next >
Top Stories