Asianet News TeluguAsianet News Telugu

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయనున్న 119 అసెంబ్లీ స్థానాలకు  ప్రజా కూటమి( మహాకూటమి) ఒకేసారి పోటీ ప్రకటించాలని భావిస్తున్నారు

congress leaders meeting with kodandaram at park hayat hotel in hyderabad
Author
Hyderabad, First Published Nov 5, 2018, 6:50 PM IST


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయనున్న 119 అసెంబ్లీ స్థానాలకు  ప్రజా కూటమి( మహాకూటమి) ఒకేసారి పోటీ ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ మేరకు భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు విషయమై సోమవారం నాడు పార్క్ హయత్‌లో సమావేశమయ్యారు.

టీజేఎష్ చీఫ్ కోదండరామ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు  సమావేశమయ్యారు.  టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ సీపీఐ రాష్ట్ర సమితి  కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి గైరాజరయ్యారు. సీట్ల సర్దుబాలుపై తమకు స్పష్టత ఉన్నందున ఈ సమావేశానికి హాజరుకాలేదని ఎల్.రమణ చెబుతున్నారు. మరోవైపు సీపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడకు ఆహ్వానం అందలేదని సమాాచారం. అందువల్లే ఆయన ఈ సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తోంది.

ఈ సమావేశానికి కంటే  ముందే  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌కు అల్టిమేటం  జారీ చేశారు.  తాము పోటీ చేయనున్న 9 స్థానాల వివరాలను ప్రకటించారు.  పార్క్ హయత్ హోటల్‌లో జరిగే సమావేశానికి  చాడ వెంకట్ రెడ్డి హాజరుకాలేదు అయితే ఈ సమావేశానికి హజరుకావాలని  చాడ వెంకట్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సమాచారాన్ని పంపారు.

ప్రజా కూటమిలోని పార్టీల మధ్య  పొత్తులను తేల్చేందుకు  కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది.  మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు.ఈ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని భాగస్వామ్య పార్టీలతో  సీట్ల సర్దుబాటును సోమవారం రాత్రికే ఫైనల్ చేయాలని  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకత్వం భావిస్తోంది.

నవంబర్ 8వ తేదీ లేదా  9వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.   టీజేఎస్ కనీసం 10 స్థానాలు కావాలని కోరుతోంది. సీపీఐ కూడ తాము పోటీ చేసే 9 స్థానాలను ప్రకటించింది. ఈ తరుణంలో కూటమి సమావేశానికి కీలక నేతలు హాజరుకాకుండా సీట్ల సర్దుబాటును ఎలా ఫైనల్ చేస్తారనేది ఉత్కంఠగా మారింది. 

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సీట్ల సర్దుబాటు విషయంలో అనుసరిస్తున్న తీరుపై భాగస్వామ్య పక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. :భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సంతృప్తి పరుస్తోందో చూడాలి.

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

 

Follow Us:
Download App:
  • android
  • ios