Asianet News TeluguAsianet News Telugu

బోటు ప్రమాదం: తెలంగాణ వాసులను పరామర్శించిన ఎర్రబెల్లి

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాజమండ్రిలో బోటు ప్రమాద బాధితులను పరామర్శించారు. ఉదయం వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలిసి రాజమండ్రి బయల్దేరిన ఆయన నేరుగా ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి ఓదార్చారు. 

telangana minister errabelli dayakar rao visited rajamahendravaram govt hospital
Author
Rajamahendravaram, First Published Sep 16, 2019, 12:02 PM IST

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాజమండ్రిలో బోటు ప్రమాద బాధితులను పరామర్శించారు. ఉదయం వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలిసి రాజమండ్రి బయల్దేరిన ఆయన నేరుగా ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి ఓదార్చారు.

telangana minister errabelli dayakar rao visited rajamahendravaram govt hospital

బోటు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించిన వార్తపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్... మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను రాజమండ్రి వెళ్లాల్సిందిగా ఆదేశించారు.

telangana minister errabelli dayakar rao visited rajamahendravaram govt hospital

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆదివారం రాత్రికి అక్కడికి చేరుకున్న ఆయన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ వాసులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా వైద్యులను కోరారు. 

బోటు మునక: రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో బాధితులకు జగన్ పరామర్శ

బోటు మునక: సీఎం జగన్ ఏరియల్ సర్వే

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

Follow Us:
Download App:
  • android
  • ios