Telangana Cabinet : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం లభించింది.
మహాలక్ష్మి పథకంలో రూ.500 గ్యాస్ సబ్సిడీ మూడు నెలలుగా నిలిచిపోవడంతో లక్షలాది మంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మనిషి ఎంతలా దిగజారుతున్నాడో అర్థమవుతోంది. నైతిక విలువలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ మరిచిపోకముందే తాజాగా తెలంగాణలోనూ చోటు చేసుకుంది.
తెలంగాణ మహిళా సంఘాలకు 381 డ్రోన్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం, వ్యవసాయానికి తక్కువ ధరలకు పరికరాలు, రైతులకు మద్దతు చర్యలు కూడా ప్రారంభం అయ్యాయి.
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ డ్రైవింగ్ శిక్షణ, స్వయం ఉపాధి కోసం జీవనోపాధి పథకం ప్రారంభించింది. ఉద్యోగ, ఆర్థిక అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించింది.
తెలుగు రాష్ట్రాల రైతులకు చల్లని కబురు. ఇవాాళ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ ప్రకటించారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు.
రైతు భరోసా నిధుల కోసం జూన్ 20లోపు దరఖాస్తు చేయాలి. కొత్త భూములు కొనుగోలు చేసిన రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి చిరుజల్లులే కురుస్తాయని… మరికొద్దిరోజుల్లో వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎప్పట్నుంచి వర్షాలు ఊపందుకోనున్నాయంట తెలుసా?
తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్. రుతుపవనాలు చురుగ్గా మారడంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇకపై జోరువానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఇలా ఫలితాలు ఈ లింక్ లో చెక్ చేసుకోవచ్చు.