Published : May 21, 2025, 08:14 AM ISTUpdated : May 22, 2025, 12:06 AM IST

Telugu news live updates: Heavy rains: దంచికొడుతున్న వాన‌లు.. హైద‌రాబాద్ జ‌ల‌మ‌యం.. మరో మూడు రోజులు భారీ వర్షాలు

సారాంశం

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్‌ లైవ్‌ న్యూస్‌ అప్డేట్స్‌ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

 

 

 

 

12:06 AM (IST) May 22

Heavy rains: దంచికొడుతున్న వాన‌లు.. హైద‌రాబాద్ జ‌ల‌మ‌యం.. మరో మూడు రోజులు భారీ వర్షాలు

Heavy rains: హైదరాబాద్‌లో బుధ‌వారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో న‌గ‌రంలోని చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. మరో మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

 

Read Full Story

11:54 PM (IST) May 21

Pakistan School Bus Blast: పాక్ లో స్కూల్ బస్సు బ్లాస్టు

Pakistan School Bus Blast: పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో స్కూల్ బస్సులో జరిగిన బాంబు పేలుడులో ఆరుగురు మరణించగా, 38 మంది గాయపడ్డారు. బాధితుల్లో నలుగురు పిల్లలు ఉన్నారు.

Read Full Story

11:26 PM (IST) May 21

గాజాలో అంతర్జాతీయ ప్రతినిధులపై ఇజ్రాయెల్ కాల్పులు

గాజాలో అంతర్జాతీయ ప్రతినిధి బృందంపై కాల్పులు జరిగాయి. అయితే ఇలా ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో ఇజ్రాయెల్ వివరణ ఇచ్చింది.   

Read Full Story

11:19 PM (IST) May 21

MI vs DC: ఢిల్లీ చిత్తు.. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ బెర్త్ క‌న్ఫార్మ్ చేసుకున్న ముంబై ఇండియ‌న్స్

MI vs DC: ఢిల్లీ క్యాపిట‌ల్స్ ను ఓడించి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియ‌న్స్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ లో త‌న బెర్త్ ను క‌న్ఫార్మ్ చేసుకుంది.

 

Read Full Story

11:19 PM (IST) May 21

ఆపరేషన్ సింధూర్ లో ఇండియన్ ఆర్మీ ఉపయోగించిన ఆయుధాలివే

ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాకిస్తాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది.  

Read Full Story

10:50 PM (IST) May 21

పహల్గాం ఉగ్రవాదులెక్కడ?: ప్రధాని మోదీకి జైరాం రమేష్ సూటిప్రశ్న

పహల్గాం దాడి చేసిన వారిని అరెస్ట్ చేయడంలో జాప్యంపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ కేంద్రాన్ని నిలదీసారు. ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్‌లను దారి మళ్లించే ప్రచార ప్రయత్నంగా కొట్టిపారేశారు.

Read Full Story

10:29 PM (IST) May 21

Telangana: ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణ సర్కారు వార్నింగ్

Telangana: తెలంగాణ ప్రభుత్వం బుధవారం అఖిల భారత సర్వీసు (AIS) అధికారులకు కఠిన హెచ్చరిక జారీ చేసింది. వారి స్థానానికి తగని ప్రజా ప్రవర్తనను నివారించాలని ఆదేశించింది.

Read Full Story

10:07 PM (IST) May 21

Mumbai Indians: అంబానీ టీమ్ కు టెన్షన్ పెంచుతున్న ఆర్సీబీ స్టార్

Mumbai Indians: ఐపీఎల్ 18వ సీజన్ హోరాహోరీగా సాగుతోంది. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగా, ముంబై ఇండియన్స్ కూడా ప్లేఆఫ్స్ దిశగా పయనిస్తోంది. కానీ ముంబై చేసిన ఒక్క తప్పు ఇప్పుడు వారిని వెంటాడుతోంది. అంబానీ టీమ్ ను టెన్షన్ పెడుతోంది. 

Read Full Story

09:24 PM (IST) May 21

IndiGo flight: వ‌డ‌గ‌ళ్ల వానతో ఇండిగో విమానం ధ్వంసం.. వ‌ణికిపోయిన ప్ర‌యాణికులు.. వీడియో

IndiGo flight faces hailstorm: ఇండిగో విమానం శ్రీనగర్‌లో తుఫానులో చిక్కుకుంది. వ‌డ‌గ‌ళ్ల వాన‌తో విమానం కుదుపున‌కు గురైంది. అలాగే, ముందుభాగం కూడా ధ్వంస‌మైంది. దీంతో ప్ర‌యాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.

Read Full Story

09:00 PM (IST) May 21

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌: ప్రధాని మోడీ కామెంట్స్ వైరల్

Chhattisgarh encounter: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టుల హతమయ్యారు. వీరిలో మావోయిస్టుల అగ్రనేత బసవరాజు హతమయ్యాడు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలను అభినందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read Full Story

08:46 PM (IST) May 21

దేశం కోసం అంబానీ దంపతులు అన్ని వందల కోట్లు దానం చేశారా? TIME మ్యాగజైన్ దాతృత్వ జాబితాలో దక్కిన చోటు

భారతదేశంలో అత్యంత ధనిక దంపతులైన ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు దేశం అభివృద్ధి కోసం వందల కోట్లు దానం ఇచ్చారు. వారి దాతృత్వాన్ని గుర్తించిన TIME మ్యాగజైన్ తొలిసారి విడుదల చేసిన TIME100 Philanthropy List 2024లో చోటు కల్పించింది. 

Read Full Story

08:16 PM (IST) May 21

IPL 2025: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిది ఆ జట్టేనా !

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 తుదిదశకు చేరుకుంది. దీంతో టైటిల్ ఎవరు గెలుస్తారనే చర్చ మొదలైంది. ఐపీఎల్ 2025 టైటిల్ రేసులో బలమైన జట్లు ఏవి? ఎవరు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Read Full Story

08:00 PM (IST) May 21

పాక్ లోనే కాదు ఇండియన్ ఆర్మీలోనూ ఫీల్డ్ మార్షల్ గౌరవం... ఇప్పటివరకు ఎవరెవరికి దక్కింది?

పాకిస్తాన్ సైనిక చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌కి ఫీల్డ్ మార్షల్ గౌరవం దక్కింది. ఈ హోదా కేవలం పాక్ ఆర్మీలోనే కాదు ఇండియన్ ఆర్మీలోనూ ఉంది. ఇప్పటివరకు ఇక్కడ ఎవరికి ఈ హోదా దక్కిందంటే..

Read Full Story

07:51 PM (IST) May 21

Happiest Children: ప్ర‌పంచంలో ఏ దేశంలో చిన్నారులు సంతోషంగా ఉంటున్నారు.?

పిల్లల్ని సంతోషంగా ఉంచడంలో ఏ దేశం ముందుంది? అక్కడి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

Read Full Story

07:29 PM (IST) May 21

ప్రపంచంలో అత్యంత సంతృప్తికరమైన జాబ్స్ ఏవి? అసంతృప్తికరమైన జాబ్స్ ఏవి?

ఎస్టోనియాలోని టార్టు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 59,000 మందిపై చేసిన అధ్యయనంలో ఏదయినా లక్ష్యం, సాాధించామన్న సంతృప్తి భావన కలిగించే ఉద్యోగాలు సంతోషాన్నిస్తాయని తేలింది. అలాంటి ఉద్యోగాలేవి, అసంతృప్తికర ఉద్యోగాలేవి ఇక్కడ తెలుసుకుందాం. 

Read Full Story

07:14 PM (IST) May 21

PM Modi: తెలంగాణలో 3 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా?

PM Modi to inaugurate 3 Telangana railway stations: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణలో ఎయిర్ పోర్టులను తలపించేలా ఆధునీకరించిన బేగంపేట్, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించనున్నారు.

 

Read Full Story

06:53 PM (IST) May 21

పాకిస్తాన్ వైమానిక ఆంక్షలను మరో నెల పొడిగిస్తుందా?

పాకిస్తాన్ పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విమానాలపై వైమానిక ఆంక్షలను విధించింది. దీన్ని మరో నెల పొడిగించనుందా?

Read Full Story

06:53 PM (IST) May 21

PPF అకౌంట్‌లో డబ్బును ఎన్నేళ్ల తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు? 15 ఏళ్లు ఆగాల్సిందేనా?

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF).. టెన్షన్ లేకుండా చేసే చక్కటి సేవింగ్స్ స్కీమ్ ఇది. ఖాతాదారులకు ఎంతో భద్రతనిస్తుంది. ఇందులో దాచుకున్న డబ్బులు మెచ్యురిటీ కాకుండానే అవసరాలకు వాడుకోవచ్చు. కాని ఎన్ని సంవత్సరాల తర్వాత విత్ డ్రా చేయొచ్చో తెలుసుకుందాం.    

 

Read Full Story

06:46 PM (IST) May 21

Costly Tea: ప్ర‌పంచంలో ఖ‌రీదైన టీ పౌడ‌ర్‌.. కిలో ఏకంగా కోటి రూపాయ‌లు

టీ అంటే ప‌డి చ‌చ్చే వాళ్లు మ‌న‌లో చాలా మంది ఉంటారు. కాస్త త‌ల నొప్పిగా ఉన్నా వెంట‌నే ఒక టీ తాగేస్తుంటారు. అయితే ప్ర‌పంచంలో అత్యంత ఖరీదైన టీ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

Read Full Story

06:13 PM (IST) May 21

ఇన్‌స్టా రీల్స్ చేయడం, ఎడిట్ చేయడం ఎలా? : చాటి జిపిటి చెప్పిన చిట్కాలివే

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ని సృష్టించడం, ఎడిట్ చేయడం ఎలా? వీడియోలు రికార్డ్ చేయడం నుండి మ్యూజిక్, ఎఫెక్ట్స్ జోడించి షేర్ చేయడం వరకు అన్నింటి గురించి గో ఇక్కడ తెలుసుకోండి.

Read Full Story

06:03 PM (IST) May 21

Nambala Keshava Rao: మావోయిస్టు అగ్రనేత మృతి.. ఎవ‌రీ నంబాల కేశవరావు?

Nambala Keshava Rao: ఛత్తీస్‌గఢ్‌లో జ‌రిగిన‌ ఎన్‌కౌంటర్‌లో టాప్ మావోయిస్ట్ నాయకుడు నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎవ‌రీ కేశ‌వ‌రావు?

Read Full Story

05:48 PM (IST) May 21

Shani Jayanti: మే 27న శ‌ని జ‌యంతి.. ఈ వ‌స్తువులు దానం చేస్తే, మీ రాత మార‌డం ఖాయం

శని దేవుని పుట్టినరోజుగా భావించే శని జయంతి జ్యేష్ట‌ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది శ‌ని జ‌యంతి మే 27వ తేదీన వస్తోంది. ఈ ప్రత్యేక దినాన్ని శని భక్తులు ఆరాధన, పూజలతో ఘనంగా జరుపుకుంటారు.

 

Read Full Story

05:39 PM (IST) May 21

China pakistan: చైనా కుతంత్రం.. పాకిస్థాన్‌కు 50 శాతం డిస్కౌంట్‌తో యుద్ధ విమానాలు

అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చైనా.. పాకిస్థాన్‌పై త‌న‌కున్న విధేయ‌త‌ను చాటుతూనే ఉంది. ఉగ్ర‌వాదుల‌ను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు చైనా త‌న మ‌ద్ధ‌తును బహిరంగంగానే చాటుతోంది.

 

Read Full Story

05:37 PM (IST) May 21

నిర్మాత పరారీ..ధనుష్, శివకార్తికేయన్, శింబు లకు ఈడీ షాక్ ఇవ్వనుందా ?

డాన్ పిక్చర్స్ అధినేత ఆకాష్ బాస్కరన్ విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నటులు శివకార్తికేయన్, ధనుష్, శింబులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించనున్నట్లు సమాచారం.

 

Read Full Story

05:31 PM (IST) May 21

Shikhar Dhawan: శిఖర్ ధావన్ కొత్త ఇల్లు.. ధర తెలిస్తే షాక్ అవుతారు !

Shikhar Dhawan buys luxury apartment: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ 'ది డాలియాస్' ప్రాజెక్ట్‌లో లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. ధావన్ కొత్త ఇల్లు ధర ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు !

Read Full Story

05:24 PM (IST) May 21

కిమ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ సెంటర్ ను సందర్శించిన మిస్ వరల్డ్ 2025 ముద్దుగుమ్మలు

మిస్ వరల్డ్ 2025 పోటీదారులు హైదరాబాద్‌లోని కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్‌ను సందర్శించారు. డాక్టర్ రఘురాం నేతృత్వంలో చేపట్టిన బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలను వారు ప్రశంసించారు.

Read Full Story

04:42 PM (IST) May 21

Pakistan: దెయ్యాలు వేదాలు వ‌ల్లిస్తున్న‌ట్లుంది.. కొత్త రాగం అందుకున్న‌ పాక్

ఆపరేషన్ సింధూర్ లో భారత వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్ శాంతి ప్రసంగాలు చేస్తోంది. ఇది సైనిక అవమానాన్ని దాచుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది.
Read Full Story

04:42 PM (IST) May 21

మీ టెన్షన్స్ అన్నీ దూరం కావాలా..? : అయితే చంద్రబాబు చిట్కా పాటించిచూడండి

ప్రతిఏటా జూన్ 21న యోగా డే జరుపుకుంటాం. అంటే ఇవాళ్టికి (మే 21) కి సరిగ్గా నెలరోజులు ఉంది. ఈ నెలరోజులు ఏపీలో యోగాంధ్ర 2025 నిర్వహించనున్నారు.. యోగా డే రోజున ప్రధాని మోదీతో విశాఖపట్నంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. 

Read Full Story

04:38 PM (IST) May 21

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ కు కుంకీ ఏనుగులు.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్

Pawan Kalyan: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగుల సమస్యల నివారణకు కర్ణాటక ప్రభుత్వం 6 కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించింది. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ర్నాట‌క నుంచి కుంకీ ఎనుగుల‌ను స్వీక‌రించారు.

 

Read Full Story

03:04 PM (IST) May 21

IPL 2025: ముంబై vs ఢిల్లీ.. ప్లే ఆఫ్స్ లో నిల‌వాలంటే గెల‌వాలి

Mumbai Indians vs Delhi Capitals: ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ చేరేందుకు తుది పోరుకు సిద్ధంగా ఉన్నాయి. ఇరు జ‌ట్లు మ‌ధ్య బిగ్ ఫైట్ ఉత్కంఠ‌ను రేపుతోంది. 

 

Read Full Story

03:00 PM (IST) May 21

దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎంత సేపు బ్రష్ చేయాలి? కరెక్ట్ టైమ్ ఇదిగో

రోజూ మనం బ్రష్ చేస్తాం. కరెక్ట్  గా ఎంత సేపు చేస్తామో గుర్తుందా? ఎంత సేపు బ్రష్ చేస్తే పళ్లు శుభ్రంగా ఉంటాయో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story

02:20 PM (IST) May 21

Drone: క‌ల‌క‌లం రేపుతోన్న డ్రోన్ క‌ద‌లిక‌లు.. ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి? ఏం వెతుకుతున్నాయి.?

కోల్‌క‌తాలో గుర్తు తెలియ‌ని డ్రోన్ ఒక‌టి క‌ల‌కలం రేపింది. అస‌లు ఆ డ్రోన్ ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? ఎవ‌రు పంపించార‌న్న ఆస‌క్తి అంద‌రిలోనూ పెరిగింది.

Read Full Story

02:13 PM (IST) May 21

Rajiv Gandhi Death Anniversary : ఆనాడు రాజీవ్ గాంధీ వైజాగ్ లో ఉండుంటే బ్రతికేవారే..!

నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తమ అభిమాన నాయకుడు, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాందీ వర్ధంతి వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే ఆయన చివరి పర్యటన ఆంధ్ర ప్రదేశ్ లోనే సాగింది.. రాత్రికి వైజాగ్ లోనే బస చేయాల్సింది. మరి శ్రీపెరంబదూరు ఎలా వెళ్లారంటే.. 

Read Full Story

02:07 PM (IST) May 21

Sonia Gandhi-Rahul Gandhi: సోనియా, రాహుల్ గాంధీ లపై ఈడీ సంచలన ఆరోపణలు

నేషనల్ హెరాల్డ్ కేసులో రూ.142 కోట్లు లాభపడ్డారంటూ సోనియా, రాహుల్‌పై ఈడీ ఆరోపణలు చేసింది. ఢిల్లీలో విచారణ సందర్భంగా కొత్త వాదనలు వినిపించాయి.

Read Full Story

01:20 PM (IST) May 21

America: మామలా అనిపించడాని..అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్తను పొడిచి చంపిన మరో భారతీయుడు!

టెక్సాస్‌లో బస్సులో ప్రయాణిస్తున్న భారత సంతతికి చెందిన అక్షయ్ గుప్తా హత్యకు గురయ్యారు. నిందితుడు మరో భారతీయుడే.

Read Full Story

01:08 PM (IST) May 21

Gold: ఏంటి.. భూగర్భంలో మిగిలిన బంగారం 53 వేల టన్నులేనా? మరి ఇండియాలో ఎంత?

Gold: ఇండియాలో బంగారం నిల్వలు తక్కువగా ఉన్నా.. వినియోగించడంలో మాత్రం ఇండియా ఎప్పుడు టాప్ లో ఉంటుంది. ఇటీవల విడుదలైన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక కూడా అదే చెప్తోంది. దాని ప్రకారం ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ బంగారు నిల్వలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story

12:45 PM (IST) May 21

Jyoti Malhotra: అవును పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులను కలిశానంటున్న జ్యోతి మల్హోత్ర

పాక్ ఇంటెలిజెన్స్‌ అధికారితో సంబంధాలు కలిగి గూఢచర్యం చేసినట్లు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అంగీకారించింది.

Read Full Story

12:27 PM (IST) May 21

TTD Jobs : హిందూ యువతకు బంపరాఫర్ .. టిటిడిలో ఉద్యోగాలే ఉద్యోగాలు

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన టిటిడి పాలకమండలి సమావేశంలో ఉద్యోగాల భర్తీతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం. 

Read Full Story

12:06 PM (IST) May 21

America: గోల్డెన్‌ డోమ్‌ ఫర్ అమెరికా..ఇది అంతరిక్షం నుంచి దాడి చేసినా కాపాడుతుందంట!

అమెరికా ను క్షిపణుల దాడుల నుంచి కాపాడేందుకు గోల్డెన్ డోమ్ ఫర్ అమెరికా అనే ప్రాజెక్టును ట్రంప్ ప్రారంభించారు.

Read Full Story

11:29 AM (IST) May 21

వీడి పాపం పండింది.. చావుకు దగ్గరైన లష్కర్-ఎ-తోయిబా సహ వ్యవస్థాపకుడు

లష్కర్-ఎ-తోయిబా (LeT) సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజా పాపం పండింది. అతడు ప్రస్తుతం చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ పాకిస్థాన్ లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇంతకూ అతడికి ఏమయ్యిందో తెలుసా?

 

 

Read Full Story

More Trending News