Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • నిర్మాత పరారీ..ధనుష్, శివకార్తికేయన్, శింబు లకు ఈడీ షాక్ ఇవ్వనుందా ?

నిర్మాత పరారీ..ధనుష్, శివకార్తికేయన్, శింబు లకు ఈడీ షాక్ ఇవ్వనుందా ?

డాన్ పిక్చర్స్ అధినేత ఆకాష్ బాస్కరన్ విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నటులు శివకార్తికేయన్, ధనుష్, శింబులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించనున్నట్లు సమాచారం. 

tirumala AN | Published : May 21 2025, 05:37 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
ఈడీ దాడులు
Image Credit : Asianet News

ఈడీ దాడులు

టాస్మాక్‌లో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో టాస్మాక్ ప్రధాన కార్యాలయం, మద్యం ఫ్యాక్టరీలపై ఈడీ దాడులు చేసింది. దాడుల్లో రూ.1000 కోట్ల అవినీతి జరిగినట్లు ఈడీ నివేదిక వెల్లడించింది.
24
నిర్మాత ఆకాష్ బాస్కరన్ పరారీ
Image Credit : Google

నిర్మాత ఆకాష్ బాస్కరన్ పరారీ

నిర్మాత ఆకాష్ బాస్కరన్ ఇంట్లో జరిపిన సోదాల్లో కీలక పత్రాలు, సమాచారం లభించినట్లు తెలుస్తోంది. దీంతో ఆకాష్ బాస్కరన్‌ను మే 21న నంగనంబాక్కంలోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు ​​జారీ చేశారు. అయితే ఆయన విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారు.

Related Articles

RRR, రంగస్థలం చిత్రాలకి ఏమాత్రం తగ్గదు.. రామ్ చరణ్ తో మూవీపై సొంతూరిలో సుకుమార్ కామెంట్స్
RRR, రంగస్థలం చిత్రాలకి ఏమాత్రం తగ్గదు.. రామ్ చరణ్ తో మూవీపై సొంతూరిలో సుకుమార్ కామెంట్స్
రవి మోహన్ కి ఊహించని షాక్, ప్రతి నెలా రూ.40 లక్షలు భరణం ఇవ్వాలంటూ ఆర్తి డిమాండ్
రవి మోహన్ కి ఊహించని షాక్, ప్రతి నెలా రూ.40 లక్షలు భరణం ఇవ్వాలంటూ ఆర్తి డిమాండ్
34
 ముగ్గురు హీరోలతో సినిమాలు
Image Credit : Google

ముగ్గురు హీరోలతో సినిమాలు

ఆకాష్ బాస్కరన్ శివకార్తికేయన్‌తో ‘పరాశక్తి’, ధనుష్‌తో ‘ఇడ్లీ కడై’, శింబు 49వ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాల్లో నటించడానికి డాన్ పిక్చర్స్ నుంచి శివకార్తికేయన్, ధనుష్, శింబులకు భారీగా నగదు చేతులు మారినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది.

44
శింబు, ధనుష్, శివకార్తికేయన్ కి షాక్ తప్పదా ?
Image Credit : Asianet News

శింబు, ధనుష్, శివకార్తికేయన్ కి షాక్ తప్పదా ?

ఆకాష్ బాస్కరన్ పరారీలో ఉండటంతో శివకార్తికేయన్, శింబు, ధనుష్‌లను విచారణకు పిలవాలని ఈడీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కనుక జరిగితే ఈ ముగ్గురు హీరోలకు చిక్కులు మొదలైనట్లే. 

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories