May 12, 2025, 7:40 AM IST
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) TG EAPCET 2025 ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలను విడుదల చేశారు. ఇంతకీ ఈ ఫలితాల్లో టాపర్స్గా నిలిచిన వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
May 12, 2025, 6:57 AM IST
బెట్టింగ్ భూతం పంజా విసురుతూనే ఉంది. ఈ విష వలయంలో చిక్కుకొని యువత బలవుతూనే ఉంది. పోలీసులు ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోన్నా యువత మాత్రం బెట్టింగ్ యాప్లను వీడడం లేదు. తాజాగా హైదరాబాద్లో బెట్టింగ్ యాప్ కారణంగా మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
May 12, 2025, 6:38 AM IST
భారత్, పాకిస్థాన్ ల మధ్య పరిస్థితులు క్రమంగా శాంతిస్తున్నాయి. కాల్పుల విరమణ అనంతరం సరిహద్దు రాష్ట్రాల్లో మళ్లీ పాత పరిస్థితుతుల ఏర్పడుతున్నాయి. కశ్మీర్ లో పరిస్థితులు కాస్త మెరుగైనట్లు కనిపిస్తోంది. ఆపరేషన్ సిందూర్ లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
May 11, 2025, 5:06 PM IST
Miss World 2025: హైదరాబాద్లో మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ గ్రాండ్ ప్రారంభం అయింది. శాంతి, ఐక్యతకు తెలంగాణ నుండి ప్రపంచానికి సందేశం ఇవ్వడంతో పాటు రాష్ట్ర టూరిజానికి మరింత ఉత్సాహం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి పలు లక్ష్యాలతో తెలంగాణ సర్కారు ఈ మెగా ఈవెంట్ ను నిర్వహిస్తోంది.
May 11, 2025, 4:13 PM IST
Telangana police: భద్రతా కారణాల నేపథ్యంలో హైదరాబాద్లో డ్రోన్లు, పారా-గ్లైడర్లు ఎగరవేయడంపై నగర పోలీసులు నిషేధం విధించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వచ్చాయి. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య రాష్ట్ర రాజధానిలో మరింత నిఘా పెంచారు.
May 11, 2025, 3:16 PM IST
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్కు మరో గౌరవం లభించింది. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా కేస్ స్టడీ నిర్వహించి, హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ప్రచురించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) మెట్రో ప్రాజెక్ట్లలో ఇది ఒకటిగా గుర్తించింది.
May 11, 2025, 6:56 AM IST
ఈసారి మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక అయ్యింది. దేశ విదేశాల నుంచి వచ్చిన సుందరీమణుల నుంచి ప్రపంచ సుందరి ఎంపికను హైదరాబాద్ నుంచి చేయనున్నారు. అందుకోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఈక్రమంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో 72వ మిస్ వరల్డ్ పోటీల్ అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి.
May 11, 2025, 6:45 AM IST
మండె ఎండల నుంచి ఉపశమనం లభించేలా వాతావారణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. వచ్చే మూడు రోజులు ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇంతకీ ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకావాలు ఉన్నాయి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
May 11, 2025, 6:29 AM IST
కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్ తన వక్రబుద్ధిని చాటుకుంది. తాజాగా జమ్ము కశ్మీర్తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ డ్రోన్ దాడులకు దిగింది. భారత్ పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించిన వివరాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
May 10, 2025, 6:37 PM IST
IPL 2025: ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి బీసీసీఐ ప్రణాళికలు ప్రారంభించింది. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా వాయిదాపడ్డ ఐపీఎల్ 2025 మిగతా మ్యాచ్ లను మూడు వేదికల్లోనే నిర్వహించడానికి బీసీసీఐ సిద్దమవుతోంది.
May 10, 2025, 2:13 PM IST
భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారంగా పాకిస్థాన్ భారత్పై దాడులకు దిగుతోంది. అయితే పాక్ దాడులను ఇండియన్ ఆర్మీ ధీటుగా తిప్పుకొడుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ జారీ చేశారు.
May 10, 2025, 10:04 AM IST
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీని వాయిదా వేయాలని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
May 10, 2025, 7:18 AM IST
మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ వేదికగా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు.
May 10, 2025, 6:25 AM IST
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, ఇండియా పాకిస్థాన్ యుద్దవాతావరణం, ఆపరేషన్ సిందూర్ వార్తలతో పాటు లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
May 9, 2025, 8:09 PM IST
భారత్, పాకిస్థాన్ల మద్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. పాకిస్థాన్ దాడులను భారత ఆర్మీ ధీటుగా ఎదురుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.