May 12, 2025, 5:45 PM IST
PM Modi Speech LIVE: ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా సోమవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 'ఆపరేషన్ సింధూర్' కు సంబంధించిన మరింత సమాచారాన్ని ప్రధాని మోడీ దేశంతో పంచుకుంటారని భావిస్తున్నారు. ప్రధాని మోడీ ప్రసంగం లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడవచ్చు.
May 12, 2025, 4:34 PM IST
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారత్, పాకిస్థాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఆ ఉద్రిక్తలు శాంతించాయి. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారని తెలుస్తోంది. దీంతో ప్రధాని ఏం మాట్లాడనున్నారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
May 12, 2025, 2:54 PM IST
India Pakistan: అణుబాంబులున్నాయని బెదిరిస్తూ వచ్చిన పాకిస్తాన్.. యుద్ధ విరామం కోసం అమెరికా కాళ్లుపట్టుకుందాం? దీని వెనుక అసలు కథ వేరే ఉంది! పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
May 12, 2025, 6:38 AM IST
భారత్, పాకిస్థాన్ ల మధ్య పరిస్థితులు క్రమంగా శాంతిస్తున్నాయి. కాల్పుల విరమణ అనంతరం సరిహద్దు రాష్ట్రాల్లో మళ్లీ పాత పరిస్థితుతుల ఏర్పడుతున్నాయి. కశ్మీర్ లో పరిస్థితులు కాస్త మెరుగైనట్లు కనిపిస్తోంది. ఆపరేషన్ సిందూర్ లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
May 11, 2025, 7:20 PM IST
India pakistan tensions: పాకిస్తాన్తో చర్చలు కేవలం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) తిరిగి తీసుకోవడం, ఉగ్రవాదుల అప్పగింతలపైనే జరుగుతాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఇటీవల జరిగిన సమావేశంలో మోడీ ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించినట్లు వెల్లడించాయి.
May 11, 2025, 5:58 PM IST
India pakistan tensions: పాక్తో చర్చలు కేవలం పీఓకేతో పాటు ఉగ్రవాదుల తిరిగి అప్పగించే విషయంలోనే ఉంటాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఎవరి జోక్యం అవసరం లేదని తెలిపారు.
May 11, 2025, 11:05 AM IST
భారత్, పాకిస్థాన్ల మధ్య కాల్పుల విరమణనకు అమెరికా కృషి చేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. నిజానికి ఈ విషయాన్ని అందరికంటే ముందుగా ట్రంప్ తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా ట్రంప్ మరోసారి భారత్, పాకిస్థాన్ల వ్యవహారంపై స్పందించారు.
May 11, 2025, 6:29 AM IST
కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్ తన వక్రబుద్ధిని చాటుకుంది. తాజాగా జమ్ము కశ్మీర్తోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ డ్రోన్ దాడులకు దిగింది. భారత్ పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించిన వివరాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
May 10, 2025, 11:23 PM IST
Pakistan violates ceasefire: కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ భారతదేశంతో కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ లో మరోసారి దాడులకు పాల్పడటంతో పాకిస్తాన్ కు భారత్ వార్నింగ్ ఇచ్చింది.
May 10, 2025, 9:28 PM IST
India Pakistan: పాకిస్తాన్ మరోసారి తన కుటిల బుద్దిని చూపించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఒకే చెప్పిన కొన్ని గంటల్లోనే భారత్ పైకి డ్రోన్లతో దాడులకు దిగింది. శ్రీనగర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడిందని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
May 10, 2025, 8:34 PM IST
India Pakistan Ceasefire: భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దాదాపు ఇరు దేశాల మధ్య యుద్ధం ముగిసినట్టే. అసలు ఏంటి ఈ కాల్పుల విరమణ? ఇప్పుడు ఏం జరుగుతుంది? గత చరిత్ర, ఉల్లంఘనలు సహా ఆసక్తికర విషయాలు మీకోసం.
May 10, 2025, 3:58 PM IST
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. `ఆపరేషన్ సింధూర్` గురించి ప్రశంసలు కురిపించారు. మరి సుదీప్ ఏంచెప్పారనేది చూస్తే.
May 10, 2025, 12:12 PM IST
పాకిస్తాన్ ఆరోపణలపై భారత్ సమాధానంగా సిర్సా, సూరత్గఢ్ వైమానిక స్థావరాల తాజా ఫొటోలు విడుదల చేసింది.
May 10, 2025, 11:43 AM IST
నియంత్రణ రేఖ వెంబడి బారాముల్లా నుండి భుజ్ వరకు 26 ప్రాంతాలపై పాకిస్తాన్ దాడులు జరిగాయి.ఈ నేపథ్యంలో మోడీ అజిత్ ధోవల్ తో కీలక సమావేశమయ్యారు.
May 10, 2025, 8:14 AM IST
పాకిస్తాన్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.