Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Election
  • AP Election

ఏపీ ఎన్నికల వార్తలు

ఫీచర్డ్Assam Elections 2021Kerala Elections 2021Puducherry Elections 2021Tamil Nadu Elections 2021
Telangana ElectionsWest Bengal Elections 2021Andhra PradeshTelangana
New year Celebrations : మూగచెవిటి పిల్లలతో కేక్ కట్ చేయించిన ఆళ్లనాని
02:13
Now Playing
New year Celebrations : మూగచెవిటి పిల్లలతో కేక్ కట్ చేయించిన ఆళ్లనాని
పార్లమెంట్ లో వైసీపీ మహిళాశక్తి: ఆ నలుగురు.....
పార్లమెంట్ లో వైసీపీ మహిళాశక్తి: ఆ నలుగురు.....
పార్లమెంట్ చరిత్రలోనే మొదటిసారి: వైసిపి మహిళా ఎంపి అరుదైన ఘనత
పార్లమెంట్ చరిత్రలోనే మొదటిసారి: వైసిపి మహిళా ఎంపి అరుదైన ఘనత
వైసీపీ ఎంపీ హుందాతనం: రాయపాటి ఆశీస్సులు తీసుకున్న కృష్ణదేవరాయ
వైసీపీ ఎంపీ హుందాతనం: రాయపాటి ఆశీస్సులు తీసుకున్న కృష్ణదేవరాయ
బెజవాడను, నన్ను విడదీసి చూడలేరు : గెలుపుపై కేశినేని నాని
బెజవాడను, నన్ను విడదీసి చూడలేరు : గెలుపుపై కేశినేని నాని
లోక్‌సభ ఎన్నికల్లో  టీడీపీకి గండికొట్టిన పవన్ కళ్యాణ్
లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీకి గండికొట్టిన పవన్ కళ్యాణ్
చంద్రబాబు కొంప ముంచిన పవన్ కల్యాణ్
రీకౌంటింగ్‌కు వైసీపీ పట్టు: శ్రీకాకుళం లోక్‌సభ ఫలితం నిలిపివేతసీఐ గోరంట్ల మాధవ్‌కి.. శాల్యూట్ చేసిన డీఎస్పీ: ఇప్పుడు ఎంపీ మరీకడప ఎంపీగా గెలుపొందిన అవినాష్ రెడ్డి: మంత్రి ఆది ఘోర ఓటమి

మరిన్ని వార్తలు

జగన్ సన్నిహితుడు గెలుపు: లక్ష మెజారిటీతో మిథున్ రెడ్డి విజయం
జగన్ సన్నిహితుడు గెలుపు: లక్ష మెజారిటీతో మిథున్ రెడ్డి విజయం

ఇకపోతే లోక్ సభ అభ్యర్థుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయం నమోదైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభుపై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో మిథున్ రెడ్డి విజయం సాధించారు. 

పార్లమెంట్ స్థానాల్లోనూ సైకిల్ పంక్చర్:  క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ
పార్లమెంట్ స్థానాల్లోనూ సైకిల్ పంక్చర్: క్లీన్ స్వీప్ దిశగా వైసీపీ

కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి వైసీపీ 150 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు లోక్ సభ ఎన్నికల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా అడుగుల వేస్తోంది. 25 పార్లమెంట్ స్థానాల్లోనూ వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 

పులివెందులలో ఆధిక్యంలో జగన్
పులివెందులలో ఆధిక్యంలో జగన్

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆధిక్యంలో ఉన్నారు.
 

ఏపీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్ ఫలితాలు: జగన్, చంద్రబాబు హోరా‌హోరీ
ఏపీ లోక్‌సభ ఎగ్జిట్ పోల్ ఫలితాలు: జగన్, చంద్రబాబు హోరా‌హోరీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో పలు సర్వే సంస్థలు  పలు రకాలుగా  సర్వే ఫలితాలను ప్రకటించాయి. కొన్ని సంస్థలు టీడీపీకి ఎక్కువగా సీట్లు వస్తాయని ప్రకటిస్తే... కొన్ని సంస్థలు వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రకటించాయి. అయితే ఆయా సంస్థల సర్వే ఫలితాలు ఏ మేరకు వాస్తవం అవుతాయో అనే విషయం ఈ నెల 23వ తేదీన తేలనుంది.

ఏపీ లోక్‌సభ ఎన్నికలు- ఇండియా టుడే సర్వే: అత్యధిక స్ధానాలు జగన్‌వే
ఏపీ లోక్‌సభ ఎన్నికలు- ఇండియా టుడే సర్వే: అత్యధిక స్ధానాలు జగన్‌వే

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన పార్టీలు ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటి పడ్డాయి. ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాల్లో వైసీపీకే ఆధిక్యత కనిపించింది. 
 

చంద్రబాబుకు సీఈవో మరో షాక్: నిఘా సమాచారమూ బంద్
చంద్రబాబుకు సీఈవో మరో షాక్: నిఘా సమాచారమూ బంద్

సీఈవో ఆదేశాలతో ఇంటలిజెన్స్ డీజీ చంద్రబాబుతో భేటీ కావడం మానేశారు. నేరుగా తనకు రిపోర్ట్ చేసే నిఘా విభాగం అదనపు డీజీని కూడా తనకు సీఈవో దూరం చేయడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎపిలో ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)
ఎపిలో ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

ఎపిలో ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

లారీని ఢీకొట్టిన వైఎస్ షర్మిల ప్రచార రథం: ఒకరి మృతి
లారీని ఢీకొట్టిన వైఎస్ షర్మిల ప్రచార రథం: ఒకరి మృతి

షర్మిల ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని విజయవాడ నుంచి పులివెందులకు వెళ్తున్న ప్రచార రథం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. 

గల్లా జయదేవ్ ఇంటిపై ఐటి సోదాలు: సిబీడీటి స్పష్టత
గల్లా జయదేవ్ ఇంటిపై ఐటి సోదాలు: సిబీడీటి స్పష్టత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు లోకసభ సభ్యుడు, టీడీపి అభ్యర్థి గల్లా జయదేవ్‌ ఇల్లు, కార్యాలయాలపై తాము దాడులు చేసినట్టు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) స్పష్టత ఇచ్చింది.

గల్లా ప్రత్యర్థి మోదుగుల ఇంటిపై ఐటి దాడులు
గల్లా ప్రత్యర్థి మోదుగుల ఇంటిపై ఐటి దాడులు

బుధవారం సాయంత్రం ఐటి అధికారులు మోదుగుల నివాసంపై, కార్యాలయంపై ఐటి దాడులు ప్రారంభించారు. ఐటీ దాడులకు తాను ఏమాత్రం భయపడేది లేదని, దాడులతో తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని మోదుగుల అన్నారు. 

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • ...
  • 21
  • 22
  • 23
  • next >
Top Stories