ఏపీ లోక్సభ ఎన్నికలు- ఇండియా టుడే సర్వే: అత్యధిక స్ధానాలు జగన్వే
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన పార్టీలు ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటి పడ్డాయి. ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాల్లో వైసీపీకే ఆధిక్యత కనిపించింది.
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన పార్టీలు ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటి పడ్డాయి. ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాల్లో వైసీపీకే ఆధిక్యత కనిపించింది.
లోక్సభ స్థానాలు
వైఎస్ఆర్సీపీ- 18-20
తెలుగుదేశం- 4-6
ఇతరులు- 0-1
దేశంలోని 542 స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి