Russia Ukraine War: ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్తో సహా ఐదు దేశాల్లోని తన రాయబారులను ఆయన తొలగించారు. అధికార ప్రకటన ప్రకారం.. జర్మనీ, భారత్, చెక్ రిపబ్లిక్, నార్వే, హంగేరీలలో ఉక్రెయిన్ రాయబారులను తొలగించాడు.