Russia Ukraine Crisis: రష్యా దాడిలో నేపథ్యంలో వేలాది మంది శరణార్థులు తలదాచుకుంటున్న మారియుపోల్ థియేటర్ పై బాంబు దాడి జరిగింది. ఆ దాడిలో వందల సంఖ్యలో జనం శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దాడిలో ఎంత మంది మరణించారో ఉక్రెయిన్ ప్రభుత్వం ఇంకా స్పష్టం చేయలేదు. ఈ క్రమంలో మారియుపోల్ నుండి 1,124 మంది పిల్లలతో సహా 4,972 మందిని సరిహద్దు దాటి వెళ్లిపోయారు.