Russia Ukraine Crisis: రష్యా- ఉక్రెయిన్లుశత్రుత్వాన్ని తక్షణమే ఆపాలని, ఇందుకోసం ప్రత్యక్ష చర్చలు జరపాలని భారత్ పిలుపునిచ్చింది. ఇరుదేశలతో భారత్ కు సత్సంబంధాలున్నాయి. ఐక్యరాజ్యసమితి చార్టర్ సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరాన్ని UN రాయబారిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి ఆర్ రవీంద్ర అన్నారు.