ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులు కుదిరిన తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన తొలి బహిరంగ సభ ఇవాళ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవాళ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి కీలక తీర్పును వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలికి చెందిన గీతాంజలి మరణంపై టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం సాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు నెలకొంది. మూడు పార్టీలు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దానిపై స్పష్టత వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన సీట్ల షేరింగ్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల మధ్య ఇవాళ చర్చలు ప్రారంభమయ్యాయి. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనే దానిపై చర్చలు సాగుతున్నాయి.
నిడదవోలు అసెంబ్లీ స్థానంలో జనసేన పోటీ చేయనుంది. ఈ మేరకు ఇవాళ జనసేన అధికారికంగా ప్రకటించింది.
తెలుగుదేశం, బీజేపీ, జనసేనల ఉమ్మడి సమావేశం ఇవాళ జరగనుంది. పొత్తు కుదిరిన తర్వాత మూడు పార్టీల నేతలు సమావేశం కావడం ఇదే తొలిసారి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో మేనిఫెస్టోలో పొందుపరుస్తామని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి చెప్పారు.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.