ఈ విషయం తెలుసుకొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి హైద్రాబాద్ నుండి అనంతపురానికి బయలుదేరారు. పోలీసులు లాఠీచార్జీ చేస్తున్నా కూడ ఇరు వర్గాలు లెక్క చేయడం లేదు. ఇరువర్గాలు రాళ్ల దాడికి దిగారు.
Andhra Pradesh Dec 24, 2020, 1:47 PM IST
అక్రమ మైనింగ్ వ్యవహారంలో జేసీ దివాకర్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు మైనింగ్ అధికారులు. వంద కోట్ల భారీ జరిమానా విధించాలని నిర్ణయించారు. జరిమానా కట్టకపోతే ఆర్అండ్ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తు చేపడతామని హెచ్చరించారు.
Andhra Pradesh Dec 1, 2020, 9:16 AM IST
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ సర్కార్ ఆలస్యం చేయడం వెనక ఎత్తుగడ ఉందని ఆయన ఆరోపించారు.
Andhra Pradesh Nov 19, 2020, 3:49 PM IST
బుధవారం నాడు జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కేవలం ఎన్నికల కమిషన్ మాత్రమే జరపలేదన్నారు.
ఎన్నికల నిర్వహణకు గాను ప్రభుత్వం కూడా సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
Andhra Pradesh Nov 18, 2020, 12:09 PM IST
బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో శాంతిభద్రతలు లేకుండా పోయాయని ఆయన ఆరోపించారు. తప్పేమీ చేయకపోయినా కూడ తనపై కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Andhra Pradesh Oct 21, 2020, 3:52 PM IST
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. శుక్రవారం తాడిపత్రిలో గనుల శాఖ అధికారులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు జేసీ. ఇప్పుడు తనకు సన్మానం చేస్తున్నారని.. త్వరలోనే తాను చేస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చారు
Andhra Pradesh Oct 10, 2020, 8:43 PM IST
తమ గనులకు అనుమతి ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు.సున్నపురాయి గనుల లీజు విషయంలో జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమకు ఇప్పుడు సన్మానం చేసిన అధికారులకు రెట్టింపు ఉంటుందని ఆయన హెచ్చరించారు.
Andhra Pradesh Oct 9, 2020, 2:58 PM IST
జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సీఐపై నోరు పారేసుకున్నారు. ట్రాఫిక్ ను నియంత్రిస్తున్న పోలీసులపై కూడా ఆయన దురుసుగా ప్రవర్తించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.
Andhra Pradesh Aug 7, 2020, 9:44 AM IST
నకిలీ పత్రాలతో వాహనాలు విక్రయించారనే కేసులో జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను ఈ నెల 13వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు.
Andhra Pradesh Jun 17, 2020, 12:06 PM IST
నకిలీ పత్రాలతో వాహనాలను విక్రయించారనే కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను ఈ నెల 13వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజున కడప జైలుకు తరలించారు.
Andhra Pradesh Jun 15, 2020, 11:14 AM IST
వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఫైరయ్యారు. ఇదే సమయంలో కొన్నేళ్ల కిందట జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా మాట్లాడటం తప్పేనని అంగీకరించిన ఆయన... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు
Andhra Pradesh Jun 13, 2020, 6:57 PM IST
తన తమ్ముడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జేసీ దివాకర్ రెడ్డి సెటైర్లు వేశారు.
Andhra Pradesh Jun 13, 2020, 10:12 AM IST
టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. 76 వాహనాల రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు
Andhra Pradesh Jun 8, 2020, 9:27 PM IST
టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అధికారులు మరోసారి షాకిచ్చారు. దివాకర్ ట్రావెల్స్కు చెందిన పలు వాహనాలను సీజ్ చేశారు. ఈ ట్రావెల్స్ ఆధీనంలో ఉన్న బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్లు నిర్థారణ కావడంతో వాటిని సీజ్ చేశారు.
Andhra Pradesh Jun 2, 2020, 7:48 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసి దివాకర్ రెడ్డి మరోసారి సెటైర్లు విసిరారు. జగన్ దేశంలో ఎవరి మాట కూడా వినరని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
Andhra Pradesh Jun 1, 2020, 12:00 PM IST