భారత్- చైనా సరిహద్దు ప్రాంతం గాల్వన్ వద్ద సంక్షోభ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సరైన మార్గంలో విజయవంతగా నడిపిస్తారని నమ్ముతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్ది తెలిపారు.
Andhra Pradesh Jun 20, 2020, 10:38 AM IST
భారతదేశం శాంతికాముఖదేశమని శాంతిని పరిరక్షించడానికి ఎంతదూరమన్న వెళ్తామని, అలాగే సైనికుల ప్రాణత్యాగాన్ని కూడా వృధాగా పోనీయమని ఎయిర్ ఫోర్స్ చీఫ్ బదోరియా అన్నారు.
NATIONAL Jun 20, 2020, 9:35 AM IST
వివిధ రాజకీయ పార్టీలతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సమావేశం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్.
Andhra Pradesh Jun 19, 2020, 10:06 PM IST
తన భర్త దేశం కోసం ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉందన్నారు కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె... తన భర్త ధైర్య సాహసాలను ప్రదర్శించారని, అందరికీ ఆదర్శంగా నిలిచారని సంతోషి ఉద్వేగంగా చెప్పారు.
Telangana Jun 19, 2020, 5:45 PM IST
గాల్వాన్ లోయలో సోమవారం రాత్రి చైనా- భారత సైన్యాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి డ్రాగన్ కంట్రీ ఆధీనంలో ఉన్న 10 మంది మనదేశ జవాన్లు విడుదలయ్యారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది.
NATIONAL Jun 19, 2020, 2:37 PM IST
భారత్ చైనా సరిహద్దు వద్ద చైనా దుష్టనీతికి 20 మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 76 మంది భారతీయ సైనికులు గాయపడ్డారని ఆర్మీ అధికారులు తెలిపారు.
NATIONAL Jun 19, 2020, 7:18 AM IST
సరిహద్దుల్లో గాల్వన్ లోయ వద్ద చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందడంతో యావత్ దేశాన్ని కలచివేసింది. చైనాకు గట్టి బుద్ధ చెప్పాలని ముఖ్యంగా ఆ దేశానికి చెందిన ఉత్పత్తులను బహిష్కరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి
NATIONAL Jun 18, 2020, 8:03 PM IST
సోమవారం రాత్రి గాల్వన్ వ్యాలీలో జరిగిన ఘటనతో యావత్ భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
NATIONAL Jun 18, 2020, 6:34 PM IST
టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కల్నల్ సంతోష్ మరణానికి సంతాపం తెలిపారు.
Andhra Pradesh Jun 18, 2020, 5:37 PM IST
భారత్ చైనా సరిహద్దుల్లోని గాల్వన్ వ్యాలీలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు కరీంనగర్ లోని జమాతే ఇస్లామీ హింద్ కరీంనగర్ శాఖ నివాళులు అర్పించింది.
Karimanagar Jun 18, 2020, 5:17 PM IST
దేశంకోసం అసువులుబాసిన కల్నల్ సంతోష్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
Telangana Jun 18, 2020, 4:04 PM IST
కల్నల్ సంతోష్ బాబు, మరో 20 మంది సైనికులు విధులు నిర్వహిస్తున్న బీహార్ రెజిమెంట్ కు వీరత్వం కొత్తకాదు. భారత స్వతంత్రం ముందే ఏర్పాటైన ఈ బెటాలియన్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బర్మా కాంపెయిన్, స్వతంత్రం తరువాత 1947లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్ ఆక్రమణకు ప్రయత్నించినప్పుడు నుండి మొదలు మొన్నటి కార్గిల్, నిన్నటి చైనాతో ఘర్షణ వరకు భారతదేశ రక్షణకు సంబంధించిన ఏ అంశం అయినా వెన్ను చూపకుండా పోరాడిన యోధులు ఈ బెటాలియన్ సైనికులు.
Opinion Jun 18, 2020, 3:36 PM IST
దేశ రక్షణ లో భాగంగా తన ప్రాణాలను కోల్పోయిన తెలంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు ముగిశాయి. సూర్యాపేటలో అశేష జనపమూహం, ఆర్మీ అధికారులు, పోలీసులు, రాజకీయ ప్రముఖులు, కుటుంబసభ్యుల మధ్యలో అంతిమయాత్ర సాగింది. కల్నల్ పార్థీవదేహం వద్ద అతడి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Telangana Jun 18, 2020, 2:22 PM IST
దేశంకోసం అసువులుబాసిన కల్నల్ సంతోష్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
Telangana Jun 18, 2020, 12:33 PM IST
దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్రం అశేష జనసందోహం మధ్య సాగుతుంది.
Telangana Jun 18, 2020, 11:24 AM IST