చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన విషయంలో ఘోరమైన తప్పిదం చేశారని సూర్యారావు వ్యాఖ్యానించారు.
Andhra Pradesh Feb 28, 2024, 2:53 PM IST
టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థుల తొలి ఉమ్మడి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నది. రేపు మధ్యాహ్నం తొలి జాబితా విడుదల చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి చంద్రబాబు, లోకేశ్ ఉండవల్లికి, పవన్ కళ్యాణ్ అమరావతికి వెళ్లారు.
Andhra Pradesh Feb 23, 2024, 10:41 PM IST
Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి..ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసింది.. కూటమి కుదిరినట్టే., అర్ధరాత్రి వేళ వారణాసి వీధుల్లో ప్రధాని మోదీ.. ,క్రైస్తవులపై తృణమూల్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. హిందు వ్యతిరేక పాలసీ- సిద్దరామయ్య, కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇలియాజ్ బాషా!, అరెస్టు చేస్తుండగా గాయపడ్డ వైఎస్ షర్మిల.., గృహజ్యోతి, రూ.500 సిలిండర్ పథకాల అమలుకు సన్నాహాలు.. , "22 రోజులు గడుస్తున్నా జీతాల్లేవు" - హరీష్ రావు ఫైర్ , రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ మళ్లీ వాయిదా.. వంటి వార్తల సమాహారం.
NATIONAL Feb 23, 2024, 7:55 AM IST
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ‘వ్యూహం’ (Vyooham Movie) మళ్లీ వాయిదా పడింది. ఈసారి కారణం నారా లోకేష్ కాదంటూ చెప్పుకొచ్చారు. మరీ పోస్ట్ పోన్ రీజన్ ఏమని చెప్పారంటే..
Entertainment Feb 22, 2024, 9:13 PM IST
Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పోస్టులు ఎన్నంటే.. ?, తెలంగాణలో బీజేపీ పొత్తుపై కిషన్రెడ్డి సంచలన ప్రకటన , వారం రోజుల్లో మరో రెండు హామీలు అమలు.., కుప్పంలో నేను పోటీ చేస్తా: నారా భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు, మరోసారి భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ , `ఇండియన్ 2` తెలుగు రైట్స్.. బడా నిర్మాత సొంతం, లిక్కర్ కేసులో కవితకు సీబీఐ సమన్లు .. చివరి కేంద్ర మంత్రిమండలి భేటీ.. ఎప్పుడంటే..? , పార్టీ కార్యాలయంలోనే షర్మిల బస.. వంటి వార్తల సమాహారం.
NATIONAL Feb 22, 2024, 7:25 AM IST
ఏపీలో పొలిటికల్ హీట్ సినిమాలని కూడా తాకుతోంది. ఎన్నికల నేపథ్యంలో మరింత రచ్చ జరిగేలా యాత్ర 2, రాజధాని ఫైల్స్ లాంటి చిత్రాలు ఆల్రెడీ విడుదలయ్యాయి. ఈ చిత్రాల గురించి జనాల్లో బాగానే చర్చ జరుగుతోంది.
Entertainment Feb 21, 2024, 8:05 PM IST
Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో భారత్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ ఎంతంటే ?, జయలలిత బంగారు ఆభరణాలపై బెంగళూరు కోర్టు కీలక తీర్పు..టీడీపీ ఎన్డీయేలో చేరడం ఖాయమే!.. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడంటే..? బీజేపీ విజయ సంకల్ప యాత్ర షూరు.. ,తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం, ’బీఆర్ఎస్ పార్టీని డిస్క్వాలి చేయండి?’, కర్నూల్ ఈనాడు పత్రిక కార్యాలయం మూకదాడి.. , అన్ని ఆర్కే డ్రామాలు..: మాజీ మంత్రి జవహర్, #GameChanger ‘గేమ్ ఛేంజర్’కథ ఆయన లైఫ్ స్టోరీయేనా?, India-UK: భారత యువతులకు బ్రిటన్ బంపరాఫర్.. వంటి వార్తల సమాహారం.
NATIONAL Feb 21, 2024, 7:38 AM IST
Kurnool: కర్నూల్ లోని ఈనాడు పత్రిక స్థానిక కార్యాలయంపై వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడులకు దిగారు. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే అనుచరులు భారీగా చేరుకుని ఆఫీస్ పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు.
Andhra Pradesh Feb 21, 2024, 12:53 AM IST
ఆర్కే డ్రామాలు చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు జవహర్ ఫైర్ అయ్యారు. అందులో భాగంగానే షర్మిల వద్దకు వెళ్లారని అన్నారు. వైసీపీలోకి రావడం మరో డ్రామా అని మండిపడ్డారు. ఈ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ జగన్ సమక్షంలో వైసీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే.
Andhra Pradesh Feb 20, 2024, 4:32 PM IST
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సొంతగూటికి వచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మంగళగిరిలో మళ్లీ నారా లోకేశ్ ఓడిపోవడం ఖాయం అని స్పష్టం చేశారు.
Andhra Pradesh Feb 20, 2024, 3:32 PM IST
చంద్రబాబుపై అభిమానమో లేక టిడిపి సీటు కోసం ప్రయత్నమో... బుద్దా వెంకన్న తన రక్తంతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాడు.
Andhra Pradesh Feb 18, 2024, 1:43 PM IST
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో నారా బ్రహ్మణి ఇవాళ పర్యటించారు.చేనేత కార్మికులతో నారా బ్రహ్మణి మాట్లాడారు.
Andhra Pradesh Feb 17, 2024, 2:23 PM IST
ఇటీవల ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ చొక్కా మడత పెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారని… ధైర్యం ఉంటే చొక్కా మడత వేద్దాం రండి.. ముఖ్యమంత్రి కుర్చీని ప్రజలు మడత పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.
Andhra Pradesh Feb 17, 2024, 11:02 AM IST
ఏపీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఉద్దేశించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ‘‘కుర్చీ మడతపెట్టి’’ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి వైసీపీ నుంచి విమర్శలు గట్టిగానే వస్తున్నాయి.
Andhra Pradesh Feb 16, 2024, 9:06 PM IST
ఆంధ్రప్రదేశ్లోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన మంగళగిరిలో అభ్యర్ధిని మార్చాలని ఏపీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ డిసైడ్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. గంజి చిరంజీవి ప్లేస్లో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను నియమించాలని జగన్ భావిస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి.
Andhra Pradesh Feb 15, 2024, 3:00 PM IST