ఇబ్రహీం పట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఇబ్రహీంపట్నం నుండే ప్రారంభమైంది. 70 నుండి 80 శాతం ఓటింగ్ ఉండేలా చూడాలి’ అని పిలుపునిచ్చారు.
Telangana Feb 27, 2021, 1:53 PM IST
నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని స్పష్టం చేశారు.
Telangana Feb 19, 2021, 4:37 PM IST
ఆణిముత్యంలాంటి హరీష్ రావును మీకు అప్పగించినట్టుగా కేసీఆర్ తెలిపారు. హరీష్ రావు నా పేరును నిలబెట్టాడని కేసీఆర్ ఈ సందర్భంగా ఆయనను అభినందించాడు.
Telangana Dec 10, 2020, 4:27 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నగరంలో ఉద్వేగ వాతావరణం నెలకొంది. విజయాలు సాధించిన వారు విజయోత్సవాలు చేసుకుంటుంటే... ఓడిపోయిన వారు విషాదంగా కౌంటింగ్ కేంద్రాన్ని వీడుతున్నారు
Telangana Dec 4, 2020, 5:49 PM IST
సిద్ధిపేట మినీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం మెదక్ ఎస్పీ పోలీస్ వర్సెస్ సిద్ధిపేట పోలీసు కమిషనరేట్ మధ్య 20 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ జరిగింది.
Telangana Nov 16, 2020, 11:07 AM IST
దుబ్బాక ఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యి, వెన్నుపోటు రాజకీయాలకు తెరతీస్తున్నాయంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దుబ్బాకలో కాంగ్రెస్ను ఎదుర్కోలేక రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వెన్నుపోటు రాజకీయాలకు తెర తీశారని ధ్వజమెత్తారు.
Telangana Nov 3, 2020, 9:50 AM IST
టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు ఎన్ని ఎక్కువ ఇస్తే రాజకీయంగా తమకు అంత ఎక్కువ లాభం చేకూరుతుందని కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. సోమవారం దిల్కుషా గెస్ట్హౌస్ లో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Telangana Oct 27, 2020, 9:44 AM IST
దుబ్బాకలో ఓటమి ఖాయమని తెలిసి నైరాశ్యంలోకి వెళ్లిపోయిన రఘునందన్ కనీసం డిపాజిట్ అయినా కాపాడుకుందామని ప్రయత్నిస్తున్నాడన్నారు మంత్రి హరీష్ రావు.
Telangana Oct 27, 2020, 8:37 AM IST
హైదరాబాద్ బంజారాహిల్స్లోని లోటస్పాండ్ చెరువు వద్ద కలకలం రేగింది. ఆదివారం ఓ యువకుడి మృతదేహం తేలియాడుతూ కనిపించింది.
Hyderabad Oct 25, 2020, 6:20 PM IST
వరద బీభత్సంతో వణికిపోయిన హైదరాబాద్లో పునరావాస కార్యకలాపాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎం కేసీఆర్.
Telangana Oct 23, 2020, 8:15 PM IST
టీ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఒక్క హామీ నెరవేర్చకపోయినా కారు గెలిస్తే.. మళ్లీ కేసీఆర్ కాలర్ ఎగురవేస్తారని వ్యాఖ్యానించారు
Telangana Oct 21, 2020, 6:33 PM IST
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ (ఫోటోలు)
Telangana Sep 25, 2020, 10:47 PM IST
సంగారెడ్డి ఎమ్మెన్నార్ లో కరోనా కు చికిత్సకు వంద పడకలు ఉన్నాయని మంత్రి హరీష్ రావు స్టేట్మెంట్లు ఇచ్చినా, పేషంట్లను గాంధీకి రిఫర్ చేయడం మీద ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.
Telangana Jul 28, 2020, 12:14 PM IST
కరోనా సోకి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరినవారిని అడ్డగోలుగా దోచుకుంటున్నారు డాక్టర్లు. పోని ప్రాణాలు దక్కుతాయా అంటే అదీ లేదు. ఇది తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రుల పరిస్థితి
Telangana Jul 7, 2020, 9:04 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Telangana Jun 25, 2020, 3:59 PM IST