దాదాపు పది సంవత్సరాల తర్వాత ప్రజలకు పూర్తి స్థాయిలో సూర్యగ్రహణం ఆకాశంలో కనివిందు చేసింది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల వాసులు దీనిని వీక్షించారు. అయితే ప్రధాని నరేంద్రమోడీ మాత్రం ఈ అద్భుతాన్ని చూడలేకపోయారు.
కోర్ కమిటీ సభ్యులపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో భారత సంతతి ఎంపీకి కీలక ఫోర్ట్పోలియో దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్ధాపకుడు నారాయణమూర్తి అల్లు రిషి సునక్.
సంఘ్ కార్యకర్తలు స్వార్థం గురించి ఆలోచించరన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్సెస్) చీఫ్ మోహన్ భగవత్. హైదరాబాద్ సరూర్నగర్లో విజయ సంకల్ప బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వారి పదవీవిరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
శనివారం ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి అమరావతిలో సమావేశం కానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. మందడం నుంచి సచివాలయానికి దారిలో నివాసాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ప్రపంచకప్లో గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ త్వరలో జరగనున్న శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరిగే సిరీస్ల ద్వారా జట్టును తిరిగి చేరాడు.
గ్రేటర్ రాయలసీమను రాజధానిగా చేయాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు రాయలసీమ నేతలు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ లేఖ రాశారని ఆయన పేర్కొన్నారు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జనరల్ బాడీ సమావేశం రసాభాసగా మారింది. రెండు వర్గాలుగా విడిపోయిన న్యాయవాదులు హైకోర్టు తరలింపు విషయంలో కొందరు ప్రభుత్వానికి మద్ధతుగా, మరికొందరు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సమావేశం రచ్చరచ్చగా మారింది.