మిడ్మానేరు, లోయర్ మానేరులో పూర్తి నీటి నిల్వలు ఉన్నాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సోమవారం ఆయన మిడ్మానేరు ప్రాజెక్ట్ను సందర్శించారు. అనంతరం కరీంనగర్లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ... శాశ్వతంగా కరీంనగర్ జిల్లాలో కరువు సమస్య తీరిపోయినట్లేనని సీఎం తెలిపారు.