కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిదని.. దేశంలో అనేక మంది కొడుకులను కన్నదని అందులో ఒకరు కేసీఆర్ అన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
పెళ్లి పేరిట యువతిని మోసం చేసి సస్పెన్షన్కు గురైన ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డి క్యాట్లో ఊరట లభించింది. అతనిని ఐపీఎస్ ట్రైనింగ్కు అనుమతించాలని ట్రిబ్యునల్ కేంద్ర హోంశాఖను ఆదేశించింది
సరిగ్గా 20 ఏళ్ల క్రితం భారత ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మనదేశంలో ఆ తర్వాత మనదేశంలో రక్తపుటేరులు పారించి. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం వెర్రి తలలు వేయడానికి ఓ కారణంగా మారింది. అదే కాందహార్ హైజాక్.
అభివృద్ధి కోసం నిధులు అడిగితే నాటి టీడీపీ ప్రభుత్వ నేతలు పార్టీ మారితే మూడు కోట్లు ఇస్తామని రాయచోటి మున్సిపల్ ఛైర్మన్తో బేరం మాట్లాడారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు.
నిర్భయ కేసులో ఉరిశిక్ష విధించబడిన ముగ్గురు దోషులు క్షమాభిక్ష పిటిషన్ వేశారు. మంగళవారం తమ పిటిషన్కు సంబంధించిన పత్రాలను తీహార్ జైలు అధికారులకు అందజేశారు.
వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను గెలుచుకున్న భారత్... శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో సమరానికి సిద్ధమైంది. ఈ రెండు జట్లతో సిరీస్కు టీమిండియా సెలక్టర్లు సోమవారం వేరు వేరుగా జట్లను ప్రకటించారు
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఎగ్జిట్పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమి అధికారాన్ని అందుకోగా.. బీజేపీ నేతల డిపాజిట్లు గల్లంతయ్యాయి
రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం భూములు అభివృద్ధి చేసి ఇస్తామని, రైతులు ఇకనైనా ఆందోళన విరమించాలని ఆయన సూచించారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ అరేబియా కోర్టు సోమవారం ఐదుగురికి మరణశిక్ష విధించింది.