టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి రాజధాని విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి కుదరకపోతే తిరుపతిని రాజధానిగా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అది కుదరకపోతే చిత్తూరును తమిళనాడు లేదా కర్ణాటకలో కలపాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని క్రికెటర్ల పక్కగా అమలు చేస్తారు. దొరికినంత దోచుకోవాలనే ప్లాన్లో భాగంగా కోట్లు సంపాదిస్తారు. అయితే ఈ క్రికెటర్ మాత్రం సామాజిక బాధ్యతగా తనకు వచ్చే డబ్బును విరాళంగా అందిస్తానంటున్నాడు.
శుక్రవారం మొహాలీలో ఢిల్లీ-పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఓపెనర్ శుభమన్ గిల్ ఔట్ కానప్పటికీ.. అంపైర్ ఫాశ్చిమ్ పాఠక్ ఔట్ ఇవ్వడంతో అతను కొద్దిసేపు క్రీజులోనే ఉండిపోయాడు.
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై వైసీపీ నాయకులు ఇచ్చిన వీడియో ప్రజేంటేషన్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైసీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ పదే పదే చెబుతున్నారని అధికారం మీ చేతుల్లో ఉన్నప్పుడు చర్యలు తీసుకోవచ్చు కదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్తో సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన ఇన్సైడర్ ట్రేడింగ్పై గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది.
సచివాలయం కూల్చివేతపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ సాగింది. ఈ సందర్భంగా కొత్త సచివాలయ నిర్మాణంపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.
గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం మరియు పురపలకసంఘం. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో కొలవబడుతున్నాడు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దంపతులు కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి రైతుల ఆందోళనలో పాల్గొన్నారని ఆయన ఆరోపించారు.
విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళా వార్డు వాలంటీర్ను జర్నలిస్టు దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. నర్సీపట్నంలోని 22వ వార్డుకు వాలంటీర్గా రెడ్డి దేవి అనే మహిళ పనిచేస్తోంది.