ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులపై అంశంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానా..? గ్రామమా అంటూ ప్రశ్నించారు. రాజధాని నగరం తయారీకి వందేళ్లు పడుతుందని, 10 శాతం ప్రజలకూ సచివాలయం, హైకోర్టుతో అవసరం ఉండదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.