userpic
user icon

Sivanagaprasad Kodati

sivanagaprasad.kodati@asianetnews.in

sivanagaprasad Kodati

Sivanagaprasad Kodati

sivanagaprasad.kodati@asianetnews.in

    Ex MP JC Diwakareddy Intresting Comments on AP 3 Capiatal Issue

    జేసీ దివాకర్ రెడ్డి కొత్త ప్రతిపాదన: కేంద్రపాలిత ప్రాంతంగా రాయలసీమ

    Jan 6, 2020, 8:18 PM IST

    తలలేని రాజధానితో ప్రజలు ఏం చేసుకోవాలని ప్రశ్నించారు టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని జేసీ కలిశారు

    reason behind the mohan babu meets pm narendra modi

    మోడీతో మోహన్ బాబు భేటీ: రాజకీయాల కోసం కాదు.. మరెందుకంటే..!!

    Jan 6, 2020, 7:03 PM IST

    తమ మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదన్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఢిల్లీలో సోమవారం ప్రధాని నరేంద్రమోడీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో ఉన్న తమ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానించేందుకే తాము నరేంద్రమోడీని కలిసినట్లు కలెక్షన్ కింగ్ పేర్కొన్నారు. 

    tdp chief chandrababu naidu meets farmer family in amaravathi, who died from heart attack

    ఏడు నెలల పాలన, జనం ముఖాల్లో చిరునవ్వు కరువు: జగన్‌పై బాబు వ్యాఖ్యలు

    Jan 6, 2020, 6:38 PM IST

    రాష్ట్ర ప్రజలు గత 7 నెలలుగా ఏ పండుగ జరుపుకోవడం లేదన్నారు టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. సోమవారం వెంకటపాలెంలో చనిపోయిన రైతు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. 

    Andhra govt Ready to shift Secretariat to Visakhapatnam

    20 నుంచే విశాఖలో కార్యకలాపాలు: సచివాలయ తరలింపుకు ఏర్పాట్లు, రిపబ్లిక్ డే పరేడ్ అక్కడే..?

    Jan 6, 2020, 5:35 PM IST

    ఆంధ్రప్రదేశ్‌‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని భావిస్తోన్న వైఎస్ జగన్ సర్కార్ ఇందుకు సంబంధించి పనులను వేగవంతం చేసింది. 

    citizens can now lodge complaints with patrolling vehicles: Hyderabad cp anjani kumar

    కంప్లయింట్ ఇవ్వడానికి స్టేషన్‌కు వెళ్లక్కర్లేదు: హైదరాబాద్ పోలీసుల కొత్త ప్రయోగం

    Jan 6, 2020, 5:07 PM IST

    పోలీస్ స్టేషన్‌లలో అందించే సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గాను హైదరాబాద్ పోలీసులు కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. 

    ex minister chintakayala ayyanna patrudu Challenge To ap CM YS Jagan

    రా.. చూసుకుందాం: తొడగొట్టి జగన్‌కు సవాల్ విసిరిన అయ్యన్నపాత్రుడు

    Jan 6, 2020, 4:21 PM IST

    ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు.

    Election Commission announced Delhi Assembly Election schedule

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: ఫిబ్రవరి 8న పోలింగ్

    Jan 6, 2020, 3:42 PM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా సోమవారం ప్రకటించారు. ఫిబ్రవరి 22తో కేజ్రీవాల్ సర్కార్ కాలపరిమితి ముగియనుంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. 

    telugu nadu students federation president nadendla brahmaiah quits from telugu desam party

    ఏపీలో బాబుకు మరో షాక్: టీడీపీకి గుడ్‌బై చెప్పిన కీలక నేత

    Jan 5, 2020, 9:17 PM IST

    తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్ష పదవికి నాదెండ్ల బ్రహ్మం చౌదరి రాజీనామా చేశారు. వ్యక్తిగత సమస్యలతోనే రాజీనామా చేశానని.. ఇది తన సొంత నిర్ణయమే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదని బ్రహ్మం చౌదరి తెలిపారు. 

    two days vaikunta dwara darshanam in tirumala says ttd Chairman yv subba reddy

    వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులే: సస్పెన్స్‌కు తెరదించిన వైవీ సుబ్బారెడ్డి

    Jan 5, 2020, 8:50 PM IST

    వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు రెండు రోజుల పాటే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 

    ex tdp mp jc diwakar reddy praises pm narendra modi

    మోడీకి జై కొట్టాల్సిందే.. కానీ టీడీపీలోనే ఉంటా: అంతుచిక్కని జేసీ అంతర్యం

    Jan 5, 2020, 7:57 PM IST

    టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బీజేపీలో చేరుతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

    India vs Sri Lanka, 1st T20I, Live Cricket Updates

    గౌహతీ టీ20: మ్యాచ్‌కు వర్షం అంతరాయం

    Jan 5, 2020, 6:46 PM IST

    మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గౌహతీలో భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. 
     

    Sarileru Neekevvaru Pre Release event updates

    Sarileru Neekevvaru Pre Release: తమన్నా లైవ్ పర్ఫామెన్సే హై లెట్‌ అట..?

    Jan 5, 2020, 5:48 PM IST

    ఆదివారం హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో సరిలేరే నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తుండటంతో ఇటు ఘట్టమనేని అభిమానులు, అటు మెగా ఫ్యాన్స్ వేదిక వద్ద రచ్చ చేస్తున్నారు. 

    CPI(M) Andhra Pradesh state secretary madhu sensational comments on land pooling scheme

    వూళ్లలోకి రానివ్వలేదు.. చెబితే వినలేదు: ల్యాండ్‌పూలింగ్‌పై సీపీఎం మధు వ్యాఖ్యలు

    Jan 5, 2020, 5:26 PM IST

    ల్యాండ్ పూలింగ్ ద్వారా కాకుండా భూ సేకరణ విధానం ద్వారా రాజధానికి భూమిని సేకరించి ఉంటే రైతులకు న్యాయం జరిగేదన్నారు సీపీఎం ఏపీ కార్యదర్శి మధు.

    this week crime roundup

    వీక్లీ క్రైమ్ రౌండప్: యాప్‌తో బీటెక్ స్టూడెంట్ సెక్స్ దందా.. వైద్యుల మిస్సింగ్, మరిన్ని

    Jan 5, 2020, 4:41 PM IST

    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వైద్యులు ఢిల్లీలో ఆదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. గుంటూరులో వివాహితలు, కాలేజీ అమ్మాయిలతో బీటెక్ విద్యార్ధులు నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ గుట్టును పోలీసులు రట్టు చేయడం ఈ వారం సంచలనం కలిగించింది. మరిన్ని నేర వార్తలు మీకోసం.

    boston consulting group press meet at amaravathi

    రాజధాని విభజనకు రెండు ఆప్షన్లు: బీసీజీ నివేదికలోని ముఖ్యాంశాలివే..!!!

    Jan 3, 2020, 8:08 PM IST

    బోస్టన్ కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళిక విభాగ కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. కమిటీ సభ్యులు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిందని ఆయన తెలిపారు

    key points in boston consulting group report

    అమరావతి, మూడు రాజధానులు: జగన్‌కు బీసీజీ నివేదికలో ఏం చెప్పిందంటే..?

    Jan 3, 2020, 6:29 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై అధ్యయనం చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ముఖ్యమంత్రి జగన్‌కి శుక్రవారం తన నివేదికను సమర్పించింది. 

    tdp chief chandrababu naidu fires on ap cm ys jaganmohan reddy over ap 3 capitals issue

    రాజధానంటే మూడు ముక్కలాట అనుకుంటున్నాడు: జగన్‌పై బాబు ఫైర్

    Jan 3, 2020, 5:10 PM IST

    రాజధాని వ్యవహారాన్ని జగన్ మూడు ముక్కలాట అనుకుంటున్నారంటూ ఫైరయ్యారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. 

    tdp mlc nara lokesh lashes out at cm ys jagan for police lathicharge on women in Mandadam

    మందడంలో మహిళలను ఈడ్చుకెళ్లిన పోలీసులు: నారా లోకేశ్ ఫైర్

    Jan 3, 2020, 4:47 PM IST

    అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ మందడం గ్రామంలో నిరసనకు దిగిన మహిళలపై పోలీసులు లాఠీఛార్జీ చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు

    another ticket collector himanshu sangwan rise team india

    టీమిండియాపై కన్నేసిన టికెట్ కలెక్టర్: ధోనికి పట్టిన యోగం పడుతుందా..?

    Jan 3, 2020, 4:24 PM IST

    టీమిండియాలో స్థానం సంపాదించడం అన్నది ఎంతో మంది భారతీయ యువ క్రికెటర్ల కల. అయితే అది అంత తేలికైన విషయం కాదు. ప్రతిభతో పాటు లక్ కూడా ఉండాలి. జాతీయ జట్టులోకి వెళ్లడానికి క్రికెటర్లు తమకు నచ్చిన మార్గాల్లో వెళుతుంటారు

    Ex minister amarnath reddy sensational comments on capital shifting

    మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి డిమాండ్: తమిళనాడులోకి తిరుపతి

    Jan 3, 2020, 3:30 PM IST

    టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి రాజధాని విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి కుదరకపోతే తిరుపతిని రాజధానిగా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అది కుదరకపోతే చిత్తూరును తమిళనాడు లేదా కర్ణాటకలో కలపాలని అమర్‌నాథ్ డిమాండ్ చేశారు

    Australia cricketer chris lynn donate 250 dollars australia bushfire victims

    సిక్స్ కొడితే 250 డాలర్లు.. అంతా వాళ్లకి డొనేట్ చేస్తా: ఆసీస్ క్రికెటర్ మానవత్వం

    Jan 3, 2020, 3:09 PM IST

    దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని క్రికెటర్ల పక్కగా అమలు చేస్తారు. దొరికినంత దోచుకోవాలనే ప్లాన్‌లో భాగంగా కోట్లు సంపాదిస్తారు. అయితే ఈ క్రికెటర్ మాత్రం సామాజిక బాధ్యతగా తనకు వచ్చే డబ్బును విరాళంగా అందిస్తానంటున్నాడు. 

    shubman gill abuses umpire after being given out in domestic match

    నేను నాటౌట్: క్రీజు వదలనంటూ శుభమన్ గిల్ పట్టు, అంపైర్‌పై తిట్ల దండకం

    Jan 3, 2020, 2:47 PM IST

    శుక్రవారం మొహాలీలో ఢిల్లీ-పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ శుభమన్ గిల్ ఔట్ కానప్పటికీ.. అంపైర్ ఫాశ్చిమ్ పాఠక్ ఔట్ ఇవ్వడంతో అతను కొద్దిసేపు క్రీజులోనే ఉండిపోయాడు. 

    janasena chief pawan kalyan reacts ysrcp video presentation on insider trading in amaravathi

    ఇన్‌సైడ్ ట్రేడింగ్‌: లేటు ఎందుకు చర్యలు తీసుకోండి.. వైసీపీపై పవన్ ఫైర్

    Jan 2, 2020, 10:04 PM IST

    అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై వైసీపీ నాయకులు ఇచ్చిన వీడియో ప్రజేంటేషన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైసీపీ నేతలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ పదే పదే చెబుతున్నారని అధికారం మీ చేతుల్లో ఉన్నప్పుడు చర్యలు తీసుకోవచ్చు కదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

    ap cm ys jaganmohan reddy meets governor biswabhusan harichandan

    రేపు బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక: గవర్నర్‌తో జగన్ భేటీ, అమరావతిలో తీవ్ర చర్చ

    Jan 2, 2020, 8:24 PM IST

    ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్‌తో సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. 

    ysrcp video presentation on insider trading in amaravathi

    అప్పుడు కలగని జాలి.. అమరావతిపై ఎందుకు: భువనేశ్వరిని ప్రశ్నించిన అంబటి

    Jan 2, 2020, 6:39 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. 

    Telangana secretariat demolition case: high court asked new building details

    సచివాలయ కూల్చివేత: కొత్త భవనాల నిర్మాణంపై వివరాలు కోరిన హైకోర్టు

    Jan 2, 2020, 5:22 PM IST

    సచివాలయం కూల్చివేతపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ సాగింది. ఈ సందర్భంగా కొత్త సచివాలయ నిర్మాణంపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. 

    history of guruvayur temple

    ఈ ఇద్దరూ ప్రతిష్ఠించడం వలననే గురువాయూరు అని పేరు

    Jan 2, 2020, 4:03 PM IST

    గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం మరియు పురపలకసంఘం. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో కొలవబడుతున్నాడు. 

    minister botsa satyanarayana slams tdp chief chandrababu naidu and bhuvaneswari

    దుర్గమ్మ గుడికొచ్చి... ధర్నాకెళ్లారు, అంతా డ్రామానే: బాబు దంపతులపై బొత్స ఫైర్

    Jan 2, 2020, 3:51 PM IST

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దంపతులు కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి రైతుల ఆందోళనలో పాల్గొన్నారని ఆయన ఆరోపించారు.