Iran President Ebrahim Raisi Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్ని పర్వాతాల్లో కుప్పకూలిపోయింది. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో వారు మరణించారు. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
Fish Prasadam: ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున హైదరాబాద్ కు చెందిన బత్తిన కుటుంబం చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ ఏడాది కూడా జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిని కుటుంబం తెలిపింది.
IPL 2024 Playoffs Schedule : ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా, హైదరాబాద్, రాజస్థాన్, బెంగళూరు ప్లేఆఫ్స్ చేరాయి. దీంతో ప్లేఆఫ్ పోరుకు షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. ఈ నాలుగు జట్ల మధ్య ప్లేఆఫ్స్ పోరు ఉండనుంది. ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే..
CM Revanth Reddy: విద్యారంగంపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో సీఎం ఎ.రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
Iran President Ebrahim Raisi Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం (మే 19) ప్రమాదానికి గురైంది. ఇరాన్ స్టేట్ టెలివిజన్ ప్రకారం.. అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ అజర్బైజాన్ సరిహద్దు సమీపంలో కూలిపోయింది. అయితే ఇరాన్ అధ్యక్షుడిని ఇంకా గుర్తించలేదు.
Lok Sabha Election Phase 5 Voting: పార్లమెంట్ ఎన్నికల ఐదవ దశ ఓటింగ్ నేడు జరుగుతోంది. ఈ దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశ ఎన్నికల్లో 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయిస్తారు. అలాగే.. ఈ దశలో చాలా మంది ప్రముఖులు బరిలో నిలిచారు. ఇంతకీ వారెవరంటే?
EPF New Rule: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ పీఎఫ్ అకౌంట్ (EPF) ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఉద్యోగం మానేసిన సమయంలో లేదా రిటైర్మెంట్ సమయంలో పీఎఫ్ డబ్బుల్ని మొత్తం తీసుకోవచ్చు. అయితే.. గతంలో ఉన్న కఠినతరమైన రూల్స్ ను బ్రేక్ చేస్తూ.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ తీసుకవచ్చింది. ఇవే ఈపీఎఫ్ కొత్త రూల్స్ (EPF New Rule) ఇవే
Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడుతుంది. అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తున్నాయి. అలాగే మరో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే రిపోర్టు జారీ చేసింది.
Elections 2024: ఎన్నికల వేళ బెట్టింగ్ రాయులు సందడి చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనీ, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటూ జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి.
Telangana Cabinet Meeting: తెలంగాణ మంత్రివర్గ భేటీకి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా పడింది. శనివారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఈసీ అనుమతి ఇవ్వలేదు. అసలేం జరిగిందంటే..?