Work From Traffic: బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఆఫీస్ కు బయలుదేరింది. కానీ మధ్యలోనే ట్రాఫిక్ జామ్ అయ్యింది. అదే సమయంలో ఆమె ఓ మీటింగ్ అటెండ్ కావాల్సి ఉంది. దీంతో చేసేదేమీ లేక ఆమె స్కూటీపై నుంచే ట్రాఫిక్ లో మీటింగ్ కు అటెంట్ అయ్యారు.
Equal Votes: ఓట్ల లెక్కింపు సమయంలో ఒకే స్థానంలో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడం చాలాసార్లు జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో విజేతను ఎలా నిర్ణయిస్తారు ? ఈ సందర్భాలలో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం లాటరీ ద్వారా నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికల్లో జరిగే ఈ లాటరీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
Alapati Rajendra Prasad Biography: ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.. ఏపీ రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నాయకుడు. తెలుగుదేశం పార్టీ స్థాపకులు ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులు. అలాగే..చంద్రబాబుతో కలిసి రాజకీయ ప్రయాణం కొనసాగించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని తెలుసుకుందాం.
Mallu Ravi Biography: మల్లు రవి కాంగ్రెస్ లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు రేవంత్ రెడ్డి హయాంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పనిచేస్తారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి మల్లు రవి మరోసారి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీకోసం..
Mekathoti Sucharita Biography: మేకతోటి సుచరిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. చిన్న వయసులోనే రాజకీయ అరంగరటం చేసినా ఆమె హేమా హేమలను ఎన్నికల్లో ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందిన మేకతోటి సుచరిత వైఎస్ జగన్ ప్రభుత్వం లో హోం శాఖ మంత్రి, విపత్తు నిర్వహణ మంత్రి గా పనిచేస్తున్నారు. ఈ సమయంలో ఆమె వ్యక్తిగత , రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం
Boinapally Vinod Kumar Biography: కరీంనగర్ మాజీ ఎంపీ, మలిదశ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు బోయినపల్లి వినోద్కుమార్ బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితం మొదలైన అంశాలు.
Vallabhaneni Vamsi Biography: తెలుగు దేశం పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకొని .. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా మారారు. గన్నవరం ఎమ్మెల్యే అయినా విజయవాడ రాజకీయాలను ప్రభావితం చేయగల నేత. గతంలో పరిటాల రవి ప్రధాన అనుచరుగా గుర్తింపు పొందారు. నందమూరి కుటుంబం, జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం చేసి.. సినిమాలకు నిర్మాతగా మారిన వ్యక్తి .. ఆయనే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. గన్నవరం పొలిటికల్ గేమ్ లో కీలక పాత్ర పోషిస్తున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రియల్ స్టోరీ ఎంటో తెలుసుకుందాం.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
Rajnath Singh Jammu Visit: ఇటీవలే జమ్ముకాశ్మీర్లో పునర్వవిభజన ప్రక్రియ పూర్తయిందని, కాశ్మీర్లో 47 స్థానాలు, జమ్ములో స్థానాలు 43 నుంచి 90కి పెరిగాయని చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 429 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మహమ్మారి బారి నుంచి నిన్న 2,421 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 11,681 యాక్టివ్ కేసులు ఉన్నాయి.