Lok Sabha Elections 2024: స్వాతంత్య్రానంతరం తొలిసారిగా భారత ప్రజలు కాంగ్రెస్ మోడల్కు, బీజేపీ మోడల్కు మధ్య తేడాను స్పష్టంగా చూశారని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలోని ద్వారకలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్, ప్రతిపక్ష కూటమిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు గుప్పించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.