నేను ప్రమాణ స్వీకారం చెయ్యనని మోదీగారితో చెబితే ఆ మాట అన్నారు: CM Chandrababu

Share this Video

పోలవరం ఎడమ కాలువ (Polavaram Left Canal) ద్వారా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చేరుకున్న గోదావరి జలాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా 'జలహారతి' ఇచ్చి విడుదల చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ సాగు, తాగునీటి ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఈ చారిత్రాత్మక ఘట్టం విశేషాలు చూడండి!Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu performed the ceremonial 'Jala Harathi' to welcome Godavari waters at Payakaraopeta in Anakapalle district. The release of water through the Polavaram Project Left Main Canal marks a massive milestone for North Andhra, providing drinking and irrigation water. Watch the full coverage of the event and CM Chandrababu Naidu's public address.

Related Video