బాలకృష్ణ వియ్యంకుడికి చంద్రబాబు 493 ఎకరాలు కట్టబెట్టారు: చిట్టావిప్పిన బొత్స

By Nagaraju penumalaFirst Published Aug 27, 2019, 6:10 PM IST
Highlights

నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు అయిన ఎంఎస్ బీ రామారావుకు చంద్రబాబు నాయుడు 493 ఎకరాలు కట్టబెట్టినట్లు ఆరోపించారు. ఏపీఐఐసీ కింద ఎకరం లక్ష రూపాయలు చొప్పున భూమిని కారుచౌకగా కట్టబెట్టారని ఆరోపించారు. 
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది వాస్తవమేనని చెప్పుకొచ్చారు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని భూముల్లో బాలకృష్ణ వియ్యంకుడికి వందలాది ఎకరాల భూమిని చంద్రబాబు కట్టబెట్టారని ఆరోపించారు. 

నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు అయిన ఎంఎస్ బీ రామారావుకు చంద్రబాబు నాయుడు 493 ఎకరాలు కట్టబెట్టినట్లు ఆరోపించారు. ఏపీఐఐసీ కింద ఎకరం లక్ష రూపాయలు చొప్పున భూమిని కారుచౌకగా కట్టబెట్టారని ఆరోపించారు. 

ఆభూములు జగ్గంపేట మండలం జయంతిపురంలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వీబీసీ కంపెనీ పేరుతో భూములు ఏపీఐఐసీ క్రింద కట్టబెట్టారన్నారు. ఏపీఐఐసీ కింద కొనుగోలు చేసిన భూమిని తిరిగి రాజధానిలో కలిపేశారని దానిని ఏమంటారని నిలదీశారు. 

వియ్యంకుడు వియ్యంకుడికి భూములు కట్టబెట్టడంపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేశ్ ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. దీన్ని క్విడ్ పో క్రో అంటారా లేకపోతే ఏమంటారో ప్రజలకు తెలియజెప్పాలని నిలదీశారు మంత్రి బొత్స సత్యనారాయణ.
 

ఈ వార్తలు కూడా చదవండి

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

click me!