అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

| Updated : Aug 26 2019, 04:52 PM
2 Min read
Share this Article
: టీడీపీ ఎంపీ తోట నర్సింహంతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సోమవారం నాడు సమావేశమయ్యారు. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అనారోగ్య కారణాలతో వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీ స్థానానికి పోటీ చేయబోనని తోట నరసింహం ఇప్పటికే చంద్రబాబునాయుడును కోరారు. కానీ, తన భార్యకు జగ్గంపేట నుండి అసెంబ్లీ సీటు ఇవ్వాలని కోరారు.
 
Next Article

జూ.ఎన్టీఆర్‌ టీడీపీకి అవసరం లేదు: బాలయ్య చిన్నల్లుడు భరత్ సంచలనం

| Updated : Aug 26 2019, 04:10 PM
1 Min read
Share this Article
బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో 4414 ఓట్ల తేడాతో ఓడిపోయారు. శ్రీభరత్ అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో ఖరారు చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు ఇష్టపడలేదు. అయితే, బాలకృష్ణ ఒత్తిడికి ఆయన తలొగ్గక తప్పలేదంటారు.
 
Next Article

తాగిన మైకంలో అసభ్యప్రవర్తన... కొట్టి చంపిన మహిళ బంధువులు

| Published : Aug 26 2019, 03:51 PM
1 Min read
Share this Article
mob attack
 
News Hub