MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Election
  • Telangana Election

తెలంగాణ ఎన్నికల ప్రత్యేక కవరేజ్

ఫీచర్డ్Assam Elections 2021Kerala Elections 2021Puducherry Elections 2021Tamil Nadu Elections 2021
Telangana ElectionsWest Bengal Elections 2021Andhra PradeshTelangana

మరిన్ని వార్తలు

మోదీపై పాక్ ప్రధాని ఇమ్రాన్ కామెంట్స్: అసదుద్దిన్ ఓవైసి ఫైర్
మోదీపై పాక్ ప్రధాని ఇమ్రాన్ కామెంట్స్: అసదుద్దిన్ ఓవైసి ఫైర్

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతున్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత దేశానికి మరోసారి మోదీ ప్రధాని కావాలని తారు కోరుకుంటున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలు కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో వున్న బిజెపికి మరింత జోష్ అందించగా...ఇతర ప్రతిపక్ష పార్టీలకు మాత్రం మింగుడుపడటం లేదు. దీంతో పాక్ ప్రధానిపై విమర్శలకు దిగుతున్నారు. తాజాగా ఇమ్రాన్ వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దిన్ ఓవైసి ఫైర్ అయ్యారు. 

బాధ్యతగా నేను ఓటేశాను, మరీ మీరు???: ఓటర్లకు కేటీఆర్ ప్రశ్న
బాధ్యతగా నేను ఓటేశాను, మరీ మీరు???: ఓటర్లకు కేటీఆర్ ప్రశ్న

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇప్పటికే తాను బాధ్యతను ఓటేశానని మరి మీరు వేశారా అంటూ ప్రజలను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఓటు హక్కును భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని...మన ఓటు ద్వారా మంచి నాయకులను ఎన్నుకోవాలంటూ కేటీఆర్ పేర్కొన్నారు. 

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు (ఫొటోస్)
చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు (ఫొటోస్)

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు(ఫొటోస్)

కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన ఈటల... టీఆర్ఎస్‌ విజయంపై ధీమా (వీడియో)
కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన ఈటల... టీఆర్ఎస్‌ విజయంపై ధీమా (వీడియో)

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. పోలింగ్ లో సాధారణ ప్రజలతో పాటు రాజకీయ, సీని ప్రముఖులు కూడా ఉత్సాహంగా  పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం కమలాపూర్ లో ఓటు హక్కును  వినియోగించుకున్నారు. 

కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరదలి ఓటు తొలగింపు: వదిలిపెట్టబోనంటున్న శోభా కామినేని
కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరదలి ఓటు తొలగింపు: వదిలిపెట్టబోనంటున్న శోభా కామినేని

తెలంగాణ లో అత్యంత పోటా పోటీ పోరు వుంటుందనుకుంటున్న నియోజకవర్గాల్లో చేవెళ్ల ఒకటి. అయితే అక్కడ ఏకంగా  కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరదలు శోభా కామినేని ఓటు గల్లంతయ్యింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో వున్న ఆమె కేవలం తన ఓటు హక్కును వినియోగించుకోడానికే ఇండియాకు వచ్చారు. కానీ ఇలా ఓటర్ లిస్టులో పేరు లేకపోవడంతో ఓటు వేయలేకపోయారు.

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కు తీవ్ర అనారోగ్యం...స్ట్రెచర్‌పై వచ్చి ఓటు
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కు తీవ్ర అనారోగ్యం...స్ట్రెచర్‌పై వచ్చి ఓటు

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం నడవలేని స్థితిలో వున్నప్పటికి ఓటు హక్కును వినియోగించుకోడాన్ని మాత్రం విస్మరించలేదు. అంబులెన్స్ లో అబిడ్స్ పోలింగ్ బూత్ వద్దకు ఆయన్ను అంబులెన్స్ లో తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు స్ట్రెచర్ సాయంతో బూత్ లోకి తీసుకెళ్లారు. ఓటేసిన తర్వాత ఆయన్ని మళ్లీ అదే అంబులెన్స్ లో తీసుకెళ్లారు. 

ఆ పోలింగ్ బూతుల్లో ఓట్లన్నీ కారుగుర్తుకే: ఈసీకి కోమటి రెడ్డి ఫిర్యాదు
ఆ పోలింగ్ బూతుల్లో ఓట్లన్నీ కారుగుర్తుకే: ఈసీకి కోమటి రెడ్డి ఫిర్యాదు

తెలంగాణ కాంగ్రెస్ గత అసెంబ్లీ  ఎన్నికల నుండి ఎన్నికల కోసం ఉపయోగిస్తున్న ఈవీఎం లపై అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం కొనసాగుతున్న లోక్ సభ పోలింగ్ లో ఉపయోగిస్తున్న ఈవీఎంలపై కూడా కాంగ్రెస్ నాయకులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఈవీఎంలను అధికార పార్టీకి అనుకూలంగా సెట్ చేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఇదే అనుమానాన్ని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యక్తం చేశారు. 

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు
చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

ఉమ్మడి మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.
 

పొతంగల్ లో మొరాయించిన ఈవీఎంలు... కవిత అసహనం
పొతంగల్ లో మొరాయించిన ఈవీఎంలు... కవిత అసహనం

టీఆర్ఎస్ మహిళా నేత, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఓటు హక్కును వినియోచుకున్నారు.బోధన్ సమీపంలోని స్వగ్రామమైన పోతంగల్‌లోని పోలింగ్ బూత్‌‌లో భర్తతో కలిసి ఆమె ఓటు వేశారు.

సిద్దిపేటలో ఓటేసిన హరీష్... ఓటింగ్ శాతాన్ని పెంచాలంటూ పిలుపు
సిద్దిపేటలో ఓటేసిన హరీష్... ఓటింగ్ శాతాన్ని పెంచాలంటూ పిలుపు

తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాజకీయ ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటిక్రితమే మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి 107వ పోలింగ్ బూత్  కు వెళ్లి హరీష్ ఓటేశారు. 

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • ...
  • 52
  • 53
  • 54
  • next >
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved