Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Election
  • Telangana Election

తెలంగాణ ఎన్నికల ప్రత్యేక కవరేజ్

ఫీచర్డ్Assam Elections 2021Kerala Elections 2021Puducherry Elections 2021Tamil Nadu Elections 2021
Telangana ElectionsWest Bengal Elections 2021Andhra PradeshTelangana

మరిన్ని వార్తలు

గిన్నిస్ బుక్ రికార్డులో నిజామాబాద్ పోలింగ్...ఈసీ లేఖ
గిన్నిస్ బుక్ రికార్డులో నిజామాబాద్ పోలింగ్...ఈసీ లేఖ

తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాతంగా ముగిశాయి. అయితే ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్ధానాలకు గాను 16 చోట్ల కనిపించని ఉత్కంఠ నిజామాబాద్ పోలింగ్ పై కనిపించింది. అక్కడ ప్రతిక్షణం ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ప్రజలే కాదు ఇతర రాష్ట్రాలు, తెలుగు, జాతీయ మీడియా సంస్థలు కూడా ఆసక్తిని కనబర్చాయి. అయితే ఎన్నికల కమీషన్ ఈ లోక్ సభ నియోజకర్గంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మిగతా 16 స్థానాల్లో మాదిరిగానే పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించారు. 
 

ఎన్నికల విధుల్లో.. మాతృత్వాన్ని చాటిన మహిళా సీఐ
ఎన్నికల విధుల్లో.. మాతృత్వాన్ని చాటిన మహిళా సీఐ

ఎన్నికల విధులు నిర్వహిస్తూనే.. ఓ మహిళా సీఐ తన మాతృత్వాన్ని చాటుకున్న సంఘటన హుజూరాబాద్ లో చోటుచేసుకుంది.

పోలింగ్ బూతులో టీఆర్ఎస్ మాజీ మంత్రి దౌర్జన్యం...సిబ్బందిపై ఫైర్
పోలింగ్ బూతులో టీఆర్ఎస్ మాజీ మంత్రి దౌర్జన్యం...సిబ్బందిపై ఫైర్

గురువారం తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుని సామాన్య ఓటర్లకు ఆదర్శంగా నిలిచారు. అయితే ఓ టీఆర్ఎస్ మాజీ మంత్రి మాత్రం పోలింగ్ బూతులోనే సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి ఎన్నికల నిబంధనలకు అతిక్రమించి ఓటేశారు. 
 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రంజిత్ రెడ్డి  పోలీసులకు ఫిర్యాదు...కేసు నమోదు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రంజిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు...కేసు నమోదు

తెలంగాణ లోక్ సభ ఎన్నికలు గురువారం ముగిశాయి. పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా అంతటా ప్రజలు ప్రశాంతంగా ఓటేశారు.అయితే సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో అక్కడక్కడ చిన్న చిన్న వివాదాలు చెలరేగాయి. అంబర్ పేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు స్థానిక బిజెపి నాయకులకు మధ్య ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బిజెపి నాయకులు రంజిత్ రెడ్డి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 

తెగిన కరెంట్ వైర్ : గవర్నర్ ఓటేసిన చోట తప్పిన ప్రమాదం
తెగిన కరెంట్ వైర్ : గవర్నర్ ఓటేసిన చోట తప్పిన ప్రమాదం

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ స్వల్ప అపశృతులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు ఓటు వేసిన కేంద్రంలో కరెంట్ వైర్ తెగి పడటం కలకలం రేపింది

శోభన కామినేని ఓటు గల్లంతు: ఇద్దరు సస్పెండ్
శోభన కామినేని ఓటు గల్లంతు: ఇద్దరు సస్పెండ్

ఉపాసన కామినేని తల్లి శోభన కామినేని ఓట్లు గల్లంతైన ఘటనలో ఇద్దరిని జీహెచ్ఎంసీ సస్పెండ్ చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఓటు వేసేందుకు వచ్చిన శోభనకు ఓటు లేదని అధికారులు చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెనుదిరిగారు. 

తెలంగాణ లోక్ సభ నియోజకవర్గాలవారిగా ఓటింగ్ శాతం
తెలంగాణ లోక్ సభ నియోజకవర్గాలవారిగా ఓటింగ్ శాతం

తెలంగాణ లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఒక్క నిజామాబాద్ లో మినహాయిస్తే మిగతా అన్ని చోట్లా 5గంటలకే ఎన్నికలు ముగిశాయి. అప్పటివరకు జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే భువనగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదవగా అత్యల్పంగా సికింద్రాబాద్ లో 39.20 శాతం నమోదయ్యింది. నిజామాబాద్ 5 గంటల వరకు 54.20 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 
 

ఈసారి అయిపోయింది,వచ్చే ఎన్నికల్లో అయినా...: ఓటర్లకు చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి విజ్ఞప్తి
ఈసారి అయిపోయింది,వచ్చే ఎన్నికల్లో అయినా...: ఓటర్లకు చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి విజ్ఞప్తి

తెలంగాణలో గురువారం లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ మినహా మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే తాను పోటీచేస్తున్న చేవెళ్ల నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలిస్తే పొద్దున్నుండి బిజీబిజీగా గడిపిన టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌ ఎంపీ, ఎంఎల్ఏ కాలనీలోని సెంట్రల్ నర్సరీ పోలింగ్ బూత్ లో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు హక్కు  వినియోగించుకున్నారు. 

సిద్దిపేటలో టీఆర్ఎస్ రిగ్గింగ్‌: పోలింగ్ బూత్ ఎదుట కాంగ్రెస్ అభ్యర్థి నిరసన
సిద్దిపేటలో టీఆర్ఎస్ రిగ్గింగ్‌: పోలింగ్ బూత్ ఎదుట కాంగ్రెస్ అభ్యర్థి నిరసన

తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అయితే అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో మెదక్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ హటాత్తుగా ఓ పోలింగ్ బూత్ ఎదుట నిరసనకు దిగారు. సిద్దిపేట పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అవకతవకలకు పాల్పడటంతో తాను నిరసనకు దిగినట్లు ఆయన వెల్లడించారు. 
 

మా అమ్మంటే  లెక్కలేదా...?: ఓటు గల్లంతుపై ఉపాసన ఆగ్రహం
మా అమ్మంటే లెక్కలేదా...?: ఓటు గల్లంతుపై ఉపాసన ఆగ్రహం

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్మన్ శోభన కామినేని తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయిన విషయం తెలిసిందే. ఓటర్ లిస్ట్ లో ఆమె పేరు గల్లంతవడంతో పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఆమె ఓటేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. దీనిపై శోభన ఇప్పటికే ఎన్నికల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆమె కూతురు, మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన కూడా దీనిపై ఫైర్ అయ్యారు. 

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • ...
  • 52
  • 53
  • 54
  • next >
Top Stories