టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని చెప్పుకొచ్చారు. కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీ ఇద్దరూ ఒక్కరేనని ఆరోపించారు. దేశమంతా మోదీని విమర్శిస్తుంటే కేసీఆర్ ఒక్కే మద్దతు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ కు మోదీ సపోర్ట్ చేశారని ఆ రుణం తీర్చుకునేందుకు కేసీఆర్, కేటీఆర్ లు కుట్రలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.