Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Election
  • Telangana Election

తెలంగాణ ఎన్నికల ప్రత్యేక కవరేజ్

ఫీచర్డ్Assam Elections 2021Kerala Elections 2021Puducherry Elections 2021Tamil Nadu Elections 2021
Telangana ElectionsWest Bengal Elections 2021Andhra PradeshTelangana

మరిన్ని వార్తలు

తెలంగాణ లోక్‌సభ ఫలితాలు: కేసీఆర్‌కు షాక్
తెలంగాణ లోక్‌సభ ఫలితాలు: కేసీఆర్‌కు షాక్

తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీకి షాక్ ఇచ్చింది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్ధానాల్లో తొలి రౌండ్లలో 11 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో , మరో నాలుగు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకొంటే టీఆర్ఎస్ దెబ్బతిన్నట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.
 

సికింద్రాబాద్ ఎంపీ  స్థానంలో పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ ముందంజ
సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ ముందంజ

 సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో  పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. సికింద్రాబాద్ ఎంపీ  స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు కిరణ్ యాదవ్ పోటీ చేశారు. బీజేపీ అభ్యర్ధిగా జి. కిషన్ రెడ్డి పోటీ చేశారు.

ముందు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్...ఎన్నికల అధికారి
ముందు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్...ఎన్నికల అధికారి

దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు రేపు కౌంటింగ్ జరగనుంది. రేపు ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ విషయంపై ఎన్నికల సీఈవో రజత్ కుమార్ స్పందించారు.

ముందు హైదరాబాద్ రిజల్ట్, ఆఖర్లో మల్కాజిగిరి: అభ్యర్థుల్లో టెన్షన్
ముందు హైదరాబాద్ రిజల్ట్, ఆఖర్లో మల్కాజిగిరి: అభ్యర్థుల్లో టెన్షన్

45 రోజులుగా సాగుతున్న నరాలు తెగే ఉత్కంఠకు మరో కొద్ది గంటల్లో తెర పడనుంది. హోరాహోరీగా పోరాడిన అభ్యర్ధుల భవితవ్యంపై ఓట్లర్లు ఇచ్చిన తీర్పు గురువారం వెలువడనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులంతా ఇప్పటి వరకు పైకి బాగానే ఉన్న లోలోపల మాత్రం టెన్షన్‌గానే ఉన్నారు. 

కవిత, వినోద్‌లకు షాక్:  బీజేపీ, కాంగ్రెస్ సీక్రెట్ ఒప్పందం
కవిత, వినోద్‌లకు షాక్: బీజేపీ, కాంగ్రెస్ సీక్రెట్ ఒప్పందం

త నెల 11వ తేదీన జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో  కాంగ్రెస్, బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారని టీఆర్ఎస్ ఆరోపించింది. లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ సహకరించిందని టీఆర్ఎస్ నేతలు  విమర్శలు గుప్పించారు.

మోదీని సంతృప్తిపరచడానికే ఎగ్జిట్ పోల్ సర్వేలు... విజయశాంతి
మోదీని సంతృప్తిపరచడానికే ఎగ్జిట్ పోల్ సర్వేలు... విజయశాంతి

దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు ఆదివారం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ... కేంద్రంలోని బీజేపీ కూటమికి మద్దతుగానే ఉన్నాయి. కాగా... దీనిపై తాజాగా కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి స్పందించారు. 

నిజామాబాద్ ఓట్ల లెక్కింపు... సరిపోని టేబుళ్లు
నిజామాబాద్ ఓట్ల లెక్కింపు... సరిపోని టేబుళ్లు

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం ఎన్నికల ఫలితం అన్నింటికంటే ఆలస్యంగా ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణ లోక్‌సభ ఎగ్జిట్ పోల్ సర్వే: తిరుగులేని కారు
తెలంగాణ లోక్‌సభ ఎగ్జిట్ పోల్ సర్వే: తిరుగులేని కారు

తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో  మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడ టీఆర్‌ఎస్‌కు మెజార్టీ సీట్లు వస్తాయని ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటి లేదా రెండు స్థానాలు గెలుచుకొనే ఛాన్స్ ఉందని ప్రకటించింది. పరిస్థితి తారుమారైతే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడ దక్కకపోవచ్చని కూడ ఈ సంస్థలు ప్రకటించాయి.
 

లగడపాటి సర్వే: తెలంగాణలో టీఆర్‌ఎస్ హవా
లగడపాటి సర్వే: తెలంగాణలో టీఆర్‌ఎస్ హవా

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు 14 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంటుందని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు.
 

మోడీపై పోటీకి నిజామాబాద్ పసుపు రైతులు
మోడీపై పోటీకి నిజామాబాద్ పసుపు రైతులు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీ చేయాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు నిర్ణయం తీసుకొన్నారు. నిజామాబాద్ నుండి పసుపు రైతులు వారణాసికి బయలు దేరి వెళ్లనున్నారు.
 

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • ...
  • 52
  • 53
  • 54
  • next >
Top Stories