Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Election
  • Telangana Election

తెలంగాణ ఎన్నికల ప్రత్యేక కవరేజ్

ఫీచర్డ్Assam Elections 2021Kerala Elections 2021Puducherry Elections 2021Tamil Nadu Elections 2021
Telangana ElectionsWest Bengal Elections 2021Andhra PradeshTelangana

మరిన్ని వార్తలు

అర్థరాత్రి ఈవీఎంల తరలింపు: జగిత్యాలలో కలకలం
అర్థరాత్రి ఈవీఎంల తరలింపు: జగిత్యాలలో కలకలం

దేశవ్యాప్తంగా ఈవీఎంల టాంపరింగ్, వాటి పనితీరుపై చర్చనడుస్తున్న సమయంలో జగిత్యాల జిల్లాలో ఈవీఎంల తరలింపు రాజకీయంగా కలకలం రేపుతోంది

16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు: కేసీఆర్
16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు: కేసీఆర్

 ఎంపీ ఎన్నికల ఫలితాలపై  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ పార్టీ నేతలకు చెప్పారు. రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించనుందని ఆయన స్పష్టం చేశారు. 
 

ఆ ఏడు సీట్లు కాంగ్రెస్‌వే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఆ ఏడు సీట్లు కాంగ్రెస్‌వే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణలో ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్ధి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని...ఈ నాలుగు నెలల్లోనే ఓటర్లలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. రాష్ట్రంలోని సగం లోక్ సభ స్ధానాలను కాంగ్రెస్ గెలుచుకోనుందని... అందులో భువనగిరి ఖచ్చితంగా వుంటుందని పేర్కొన్నారు.

తెలంగాణను హీటెక్కించిన ఎన్నికలు... వడదెబ్బకు ఆరుగురు మృతి
తెలంగాణను హీటెక్కించిన ఎన్నికలు... వడదెబ్బకు ఆరుగురు మృతి

మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ ఓటర్లు పోలింగ్ బూతులకు పోటెత్తారు. పట్టణ ప్రాంత ఓటర్లు ఎన్నికలపై ఆసక్తి చేపించకున్నా గ్రామీణ ఓటర్లు ప్రజాస్వామ్యం అందించిన హక్కును వినియోగించుకోడానికి ముందుకు కదిలారు. ఇలా దాదాపు 40  డిగ్రీల ఎండలో ఓటేయడానికి వెళుతూ వడదెబ్బ చాలామంది అస్వస్థతకు గురవగా మరికొంతమంది ప్రాణాలను వదిలారు.    

రెండు లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపు ఖాయం: టీఅర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత
రెండు లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపు ఖాయం: టీఅర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాను మహబూబాబాద్ నియోజకవర్గం నుండి రెండు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ది పనులు, ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్న నమ్మకంతో వున్నామన్నారు. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థులను చూసి కాకుండా ముఖ్యమంత్రిని చూసి మాత్రమే ఓటేశారని...అందువల్ల 16 సీట్లు తామే గెలుచుకోనున్నట్లు కవిత తెలిపారు. 
 

గిన్నిస్ బుక్ రికార్డులో నిజామాబాద్ పోలింగ్...ఈసీ లేఖ
గిన్నిస్ బుక్ రికార్డులో నిజామాబాద్ పోలింగ్...ఈసీ లేఖ

తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాతంగా ముగిశాయి. అయితే ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్ధానాలకు గాను 16 చోట్ల కనిపించని ఉత్కంఠ నిజామాబాద్ పోలింగ్ పై కనిపించింది. అక్కడ ప్రతిక్షణం ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ప్రజలే కాదు ఇతర రాష్ట్రాలు, తెలుగు, జాతీయ మీడియా సంస్థలు కూడా ఆసక్తిని కనబర్చాయి. అయితే ఎన్నికల కమీషన్ ఈ లోక్ సభ నియోజకర్గంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మిగతా 16 స్థానాల్లో మాదిరిగానే పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించారు. 
 

ఎన్నికల విధుల్లో.. మాతృత్వాన్ని చాటిన మహిళా సీఐ
ఎన్నికల విధుల్లో.. మాతృత్వాన్ని చాటిన మహిళా సీఐ

ఎన్నికల విధులు నిర్వహిస్తూనే.. ఓ మహిళా సీఐ తన మాతృత్వాన్ని చాటుకున్న సంఘటన హుజూరాబాద్ లో చోటుచేసుకుంది.

పోలింగ్ బూతులో టీఆర్ఎస్ మాజీ మంత్రి దౌర్జన్యం...సిబ్బందిపై ఫైర్
పోలింగ్ బూతులో టీఆర్ఎస్ మాజీ మంత్రి దౌర్జన్యం...సిబ్బందిపై ఫైర్

గురువారం తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుని సామాన్య ఓటర్లకు ఆదర్శంగా నిలిచారు. అయితే ఓ టీఆర్ఎస్ మాజీ మంత్రి మాత్రం పోలింగ్ బూతులోనే సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి ఎన్నికల నిబంధనలకు అతిక్రమించి ఓటేశారు. 
 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రంజిత్ రెడ్డి  పోలీసులకు ఫిర్యాదు...కేసు నమోదు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రంజిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు...కేసు నమోదు

తెలంగాణ లోక్ సభ ఎన్నికలు గురువారం ముగిశాయి. పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా అంతటా ప్రజలు ప్రశాంతంగా ఓటేశారు.అయితే సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో అక్కడక్కడ చిన్న చిన్న వివాదాలు చెలరేగాయి. అంబర్ పేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు స్థానిక బిజెపి నాయకులకు మధ్య ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బిజెపి నాయకులు రంజిత్ రెడ్డి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 

తెగిన కరెంట్ వైర్ : గవర్నర్ ఓటేసిన చోట తప్పిన ప్రమాదం
తెగిన కరెంట్ వైర్ : గవర్నర్ ఓటేసిన చోట తప్పిన ప్రమాదం

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ స్వల్ప అపశృతులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు ఓటు వేసిన కేంద్రంలో కరెంట్ వైర్ తెగి పడటం కలకలం రేపింది

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • ...
  • 52
  • 53
  • 54
  • next >
Top Stories