Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Election
  • Telangana Election

తెలంగాణ ఎన్నికల ప్రత్యేక కవరేజ్

ఫీచర్డ్Assam Elections 2021Kerala Elections 2021Puducherry Elections 2021Tamil Nadu Elections 2021
Telangana ElectionsWest Bengal Elections 2021Andhra PradeshTelangana

మరిన్ని వార్తలు

శోభన కామినేని ఓటు గల్లంతు: ఇద్దరు సస్పెండ్
శోభన కామినేని ఓటు గల్లంతు: ఇద్దరు సస్పెండ్

ఉపాసన కామినేని తల్లి శోభన కామినేని ఓట్లు గల్లంతైన ఘటనలో ఇద్దరిని జీహెచ్ఎంసీ సస్పెండ్ చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఓటు వేసేందుకు వచ్చిన శోభనకు ఓటు లేదని అధికారులు చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెనుదిరిగారు. 

తెలంగాణ లోక్ సభ నియోజకవర్గాలవారిగా ఓటింగ్ శాతం
తెలంగాణ లోక్ సభ నియోజకవర్గాలవారిగా ఓటింగ్ శాతం

తెలంగాణ లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఒక్క నిజామాబాద్ లో మినహాయిస్తే మిగతా అన్ని చోట్లా 5గంటలకే ఎన్నికలు ముగిశాయి. అప్పటివరకు జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే భువనగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదవగా అత్యల్పంగా సికింద్రాబాద్ లో 39.20 శాతం నమోదయ్యింది. నిజామాబాద్ 5 గంటల వరకు 54.20 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 
 

ఈసారి అయిపోయింది,వచ్చే ఎన్నికల్లో అయినా...: ఓటర్లకు చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి విజ్ఞప్తి
ఈసారి అయిపోయింది,వచ్చే ఎన్నికల్లో అయినా...: ఓటర్లకు చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి విజ్ఞప్తి

తెలంగాణలో గురువారం లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ మినహా మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే తాను పోటీచేస్తున్న చేవెళ్ల నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలిస్తే పొద్దున్నుండి బిజీబిజీగా గడిపిన టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌ ఎంపీ, ఎంఎల్ఏ కాలనీలోని సెంట్రల్ నర్సరీ పోలింగ్ బూత్ లో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు హక్కు  వినియోగించుకున్నారు. 

సిద్దిపేటలో టీఆర్ఎస్ రిగ్గింగ్‌: పోలింగ్ బూత్ ఎదుట కాంగ్రెస్ అభ్యర్థి నిరసన
సిద్దిపేటలో టీఆర్ఎస్ రిగ్గింగ్‌: పోలింగ్ బూత్ ఎదుట కాంగ్రెస్ అభ్యర్థి నిరసన

తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అయితే అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో మెదక్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ హటాత్తుగా ఓ పోలింగ్ బూత్ ఎదుట నిరసనకు దిగారు. సిద్దిపేట పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అవకతవకలకు పాల్పడటంతో తాను నిరసనకు దిగినట్లు ఆయన వెల్లడించారు. 
 

మా అమ్మంటే  లెక్కలేదా...?: ఓటు గల్లంతుపై ఉపాసన ఆగ్రహం
మా అమ్మంటే లెక్కలేదా...?: ఓటు గల్లంతుపై ఉపాసన ఆగ్రహం

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్మన్ శోభన కామినేని తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయిన విషయం తెలిసిందే. ఓటర్ లిస్ట్ లో ఆమె పేరు గల్లంతవడంతో పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఆమె ఓటేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. దీనిపై శోభన ఇప్పటికే ఎన్నికల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆమె కూతురు, మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన కూడా దీనిపై ఫైర్ అయ్యారు. 

మోదీపై పాక్ ప్రధాని ఇమ్రాన్ కామెంట్స్: అసదుద్దిన్ ఓవైసి ఫైర్
మోదీపై పాక్ ప్రధాని ఇమ్రాన్ కామెంట్స్: అసదుద్దిన్ ఓవైసి ఫైర్

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతున్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత దేశానికి మరోసారి మోదీ ప్రధాని కావాలని తారు కోరుకుంటున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలు కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో వున్న బిజెపికి మరింత జోష్ అందించగా...ఇతర ప్రతిపక్ష పార్టీలకు మాత్రం మింగుడుపడటం లేదు. దీంతో పాక్ ప్రధానిపై విమర్శలకు దిగుతున్నారు. తాజాగా ఇమ్రాన్ వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దిన్ ఓవైసి ఫైర్ అయ్యారు. 

బాధ్యతగా నేను ఓటేశాను, మరీ మీరు???: ఓటర్లకు కేటీఆర్ ప్రశ్న
బాధ్యతగా నేను ఓటేశాను, మరీ మీరు???: ఓటర్లకు కేటీఆర్ ప్రశ్న

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇప్పటికే తాను బాధ్యతను ఓటేశానని మరి మీరు వేశారా అంటూ ప్రజలను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఓటు హక్కును భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని...మన ఓటు ద్వారా మంచి నాయకులను ఎన్నుకోవాలంటూ కేటీఆర్ పేర్కొన్నారు. 

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు (ఫొటోస్)
చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు (ఫొటోస్)

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు(ఫొటోస్)

కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన ఈటల... టీఆర్ఎస్‌ విజయంపై ధీమా (వీడియో)
కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన ఈటల... టీఆర్ఎస్‌ విజయంపై ధీమా (వీడియో)

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. పోలింగ్ లో సాధారణ ప్రజలతో పాటు రాజకీయ, సీని ప్రముఖులు కూడా ఉత్సాహంగా  పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం కమలాపూర్ లో ఓటు హక్కును  వినియోగించుకున్నారు. 

కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరదలి ఓటు తొలగింపు: వదిలిపెట్టబోనంటున్న శోభా కామినేని
కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరదలి ఓటు తొలగింపు: వదిలిపెట్టబోనంటున్న శోభా కామినేని

తెలంగాణ లో అత్యంత పోటా పోటీ పోరు వుంటుందనుకుంటున్న నియోజకవర్గాల్లో చేవెళ్ల ఒకటి. అయితే అక్కడ ఏకంగా  కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరదలు శోభా కామినేని ఓటు గల్లంతయ్యింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో వున్న ఆమె కేవలం తన ఓటు హక్కును వినియోగించుకోడానికే ఇండియాకు వచ్చారు. కానీ ఇలా ఓటర్ లిస్టులో పేరు లేకపోవడంతో ఓటు వేయలేకపోయారు.

  • < previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • ...
  • 52
  • 53
  • 54
  • next >
Top Stories