Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Election
  • Telangana Election

తెలంగాణ ఎన్నికల ప్రత్యేక కవరేజ్

ఫీచర్డ్Assam Elections 2021Kerala Elections 2021Puducherry Elections 2021Tamil Nadu Elections 2021
Telangana ElectionsWest Bengal Elections 2021Andhra PradeshTelangana

మరిన్ని వార్తలు

17-0 ఖాయం...కేటీఆర్ ట్వీట్‌పై స్పదించిన ఓవైసి
17-0 ఖాయం...కేటీఆర్ ట్వీట్‌పై స్పదించిన ఓవైసి

తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి మొదలయ్యింది. ఈసీ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ అప్రమత్తమయ్యాయి. అయితే ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం ఆ పార్టీ  మిత్రపక్షం ఎంఐఎం కూడా సహాయ సహకారాలు అందిస్తోంది. ఇందులో భాగంగా లోక్ సభ ఎన్నికలపై జరిగిన ముందస్తు సర్వేపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేయగా...దానికి సపోర్టుగా ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ రీట్వీట్ చేశారు. 

ఈ నెల 17 నుండి కేసీఆర్ ఎన్నికల ప్రచారం
ఈ నెల 17 నుండి కేసీఆర్ ఎన్నికల ప్రచారం

ఈ నెల 17వ తేదీ నుండి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కరీంనగర్ జిల్లా నుండి కేసీఆర్ ప్రచారాన్ని ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

టార్గెట్ 16 ఎంపీ సీట్లు: 9 మందికి కేసీఆర్‌ షాక్?
టార్గెట్ 16 ఎంపీ సీట్లు: 9 మందికి కేసీఆర్‌ షాక్?

రాష్ట్రంలోని  16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అయితే సుమారు 9 స్థానాల్లో కొత్త అభ్యర్థులను  మార్చాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టడమా నీ దేశభక్తి: మోదీపై రాహుల్ గాంధీ ఫైర్
దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టడమా నీ దేశభక్తి: మోదీపై రాహుల్ గాంధీ ఫైర్

సైనికులు చనిపోతే ఇలానా వ్యవహరించేది అని విరుచుకుపడ్డారు. ఉగ్రవాద దాడి జరిగి మూడున్నర గంటల తర్వాత అది కూడా సినిమా షూటింగ్ పూర్తైనప్పుడు స్పందించారని తెలిపారు. ఇది మోదీకి, బీజేపీకి ఉన్న దేశభక్తికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. తాను ఎవరిముందు తలవంచనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బ్రిటీష్ వాళ్లను తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. 
 

నీరవ్ మోడీ జేబులో మోదీ డబ్బులేస్తే, నేను పేదవాడి అకౌంట్లో  వేస్తా: రాహుల్ గాంధీ
నీరవ్ మోడీ జేబులో మోదీ డబ్బులేస్తే, నేను పేదవాడి అకౌంట్లో వేస్తా: రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్రమోదీ నీరవ్ మోడీ జేబులో డబ్బులు వేస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తోందని తెలిపారు. అంతేకాదు నీరవ్ మోదీని పట్టుకుని ఆ సొమ్మును కూడాప్రజలకే పంచిపెడతామని తెలిపారు. 

మోదీ చేతిలో కేసీఆర్ అవినీతి చిట్టా, అందుకే రిమోట్ అయ్యారు: రాహుల్ గాంధీ
మోదీ చేతిలో కేసీఆర్ అవినీతి చిట్టా, అందుకే రిమోట్ అయ్యారు: రాహుల్ గాంధీ

కేసీఆర్ ప్రధానిగా నరేంద్రమోదీని కొనసాగించాలన్న లక్ష్యంతో నిలదియ్యడం లేదన్నారు. నరేంద్రమోదీ చేస్తున్న అవినీతి కేసీఆర్ కు తెలుసునన్నారు. నరేంద్రమోదీ చేతిలో కేసీఆర్ అవినీతి చిట్టా ఉందని అందువల్లే కేసీఆర్ మోదీ చేతిలో రిమోట్ అయ్యారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. 

ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు, లేకపోతే బెదిరిస్తున్నాడు: కేసీఆర్ పై రాములమ్మ ఫైర్
ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు, లేకపోతే బెదిరిస్తున్నాడు: కేసీఆర్ పై రాములమ్మ ఫైర్

టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని చెప్పుకొచ్చారు. కేసీఆర్, ప్రధాని నరేంద్రమోదీ ఇద్దరూ ఒక్కరేనని ఆరోపించారు. దేశమంతా మోదీని విమర్శిస్తుంటే కేసీఆర్ ఒక్కే మద్దతు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ కు మోదీ సపోర్ట్ చేశారని ఆ రుణం తీర్చుకునేందుకు కేసీఆర్, కేటీఆర్ లు కుట్రలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 
 

కేసీఆర్ సిగ్గుందా, నైతిక విలువలు ఉంటే ఆ పనిచెయ్యవు: రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ సిగ్గుందా, నైతిక విలువలు ఉంటే ఆ పనిచెయ్యవు: రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి సిగ్గుండాలంటూ ధ్వజమెత్తారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఎంతకు కొన్నావో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటావా అంటూ మండిపడ్డారు. 
 

ఒకే వేదికపై ఇద్దరు: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, ఎమ్మెల్యేగా హరీష్
ఒకే వేదికపై ఇద్దరు: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, ఎమ్మెల్యేగా హరీష్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులు శుక్రవారం నాడు ఒకే వేదికను పంచుకొన్నారు. 

ప్రధానిని మనమే నిర్ణయించాలి: కేటీఆర్
ప్రధానిని మనమే నిర్ణయించాలి: కేటీఆర్

ఎర్రకోటపై జాతీయ జెండా  ఎగురవేసే వారిని తెలంగాణ ప్రజలు నిర్ణయించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్  అన్నారు

  • < previous
  • 1
  • 2
  • 3
  • ...
  • 46
  • 47
  • 48
  • 49
  • 50
  • 51
  • 52
  • 53
  • 54
  • next >
Top Stories