శ్రీశాంత్... ఏం చేసినా అది వార్తే. కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని టీమ్లోకి ఓ ఉప్పెనలా వచ్చిన శ్రీశాంత్, తన దూకుడుతో తక్కువ కాలంలో మంచి పాపులారిటీ, క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుని, అంతే త్వరగా టీమ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు...
Cricket Jul 27, 2022, 5:25 PM IST
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ వార్మప్ మ్యాచుల్లో దుమ్మురేపే పర్ఫామెన్స్ ఇచ్చిన భారత జట్టు, కీలక మ్యాచుల్లో చేతులు ఎత్తేసింది. కారణం మెంటల్ ప్రెషర్. కీలక మ్యాచుల్లో ఒత్తిడిని తట్టుకోలేక ఫెయిల్ అవుతూ ఉంటారు భారత ఆటగాళ్లు. దీనికి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మినహాయింపు కాదు..
Cricket Jul 27, 2022, 2:33 PM IST
తెలంగాణలో గత కొన్ని నెలలుగా నడిచిన ధాన్యం కొనుగోలు వివాదానికి తెరపడింది. బియ్యం సేకరణకు కేంద్రం అనుమతించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బుధవారం ప్రకటన చేశారు.
Telangana Jul 20, 2022, 6:43 PM IST
తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. యాసంగి పంట విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైస్ మిల్లుల్లో గుట్టలకొద్దీ ధాన్యం పేరుకుపోతోంది.
Telangana Jul 7, 2022, 5:51 PM IST
మహారాష్ట్రలో రెబల్ ఎమ్మెల్యేలు హోటల్స్ వదిలి ఇటీవలే సొంతింటికి తిరిగి వెళ్లారు. ఇందులో పాల్ఘడ్ ఎమ్మెల్యే వంగ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయన ఇంటికే కాదు.. అటు నుంచి తన వ్యవసాయ క్షేత్రానికి కూడా వెళ్లాడు. ఔను.. వర్షాకాలం.. పంట వేసే సమయానికి ఆయన ఇంటికి వెళ్లడంతో సాగు పనుల్లో మునిగిపోయాడు.
NATIONAL Jul 7, 2022, 2:44 PM IST
వర్షాల సీజన్ ప్రారంబమయినా, ఇంకా ధాన్యం కల్లాలలోనే ఉంది. వరి వేస్తే..ఊరి అన్న కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో అన్నారు.
Telangana Jun 11, 2022, 1:15 PM IST
కోనసీమలోని 12 మండలాల రైతులు క్రాప్ హాలిడే పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. తాము లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రైతులు తెలిపారు.
Andhra Pradesh Jun 7, 2022, 2:52 PM IST
ఎల్లో మీడియా కావాలనే వైసిపి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రులు మండిపడుతున్నారు. నిన్న అంబటి రాంబాబు, నేడు కారుమూరి నాగేశ్వరరావు ఈనాడులో వచ్చిన కధనంపై స్పందిస్తూ మండిపడ్డారు.
Andhra Pradesh May 19, 2022, 3:45 PM IST
ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కయ్యారని దీనిపై విచారణ జరపాలని ఆయన కోరారు.
Andhra Pradesh May 18, 2022, 5:50 PM IST
రైతు కష్టం వానల్లో కొట్టుకుపోతుంటే.. వారిని ఆదుకునేందుకు కేసీఆర్కు మనసొస్తలేదా అని ప్రశ్నించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తడిసిన ధాన్యానికి కొర్రీలు పెట్టకుండా వారిని ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.
Telangana May 17, 2022, 5:47 PM IST
తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి మరో 6.05 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ పారా బాయిల్డ్ బియ్యం సేకరించాలని కేంద్రం నిర్ణయించింది.
Telangana May 14, 2022, 5:47 PM IST
వరి పంట పండించకుండా నష్టపోయిన రైతులకు కేసీఆర్ తన స్వంత డబ్బులను పరిహారంగా చెల్లించాలని YSRTP చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కేసీఆర్ సూచన మేరకు రైతులు వరి పంట పండించలేదని ఆమె చెప్పారు.
Telangana May 8, 2022, 1:11 PM IST
కేసీఆర్ సార్ను నమ్ముకుని వరి ధాన్యం పండిస్తున్నామని ఓ రైతు మంత్రి జగదీశ్ రెడ్డితో చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే రైతుకు వ్యవసాయంలో కొన్ని సూచనలు చేశారు జగదీశ్ రెడ్డి.
Telangana May 6, 2022, 9:58 PM IST
జగిత్యాల: గత రాత్రి తెలంగాణలో కురిసిన అకాల వర్షం అన్నదాతల కంట కన్నీరు మిగిల్చింది. చేతికందివచ్చిన వరి పంటను ఈ వర్షం నీటిపాలు చేసి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
Telangana May 4, 2022, 12:42 PM IST
అకాల వర్షం రాష్ట్రంలోని రైతులను తీవ్రంగా నష్టపర్చింది. కొనుగోలు కేంద్రాల్లో విక్రయం కోసం తెచ్చిన ధాన్యం కూడా వర్షానికి తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Telangana May 4, 2022, 11:06 AM IST