Asianet News TeluguAsianet News Telugu
341 results for "

Paddy

"
He Won't do Wonders, Team India Cricketer S Sreesanth Comments on mental coach Paddy UptonHe Won't do Wonders, Team India Cricketer S Sreesanth Comments on mental coach Paddy Upton

అతను చేసిందేమీ లేదు, క్రెడిట్ కొట్టేయడం తప్ప... మాజీ క్రికెటర్ శ్రీశాంత్ షాకింగ్ కామెంట్స్...

శ్రీశాంత్... ఏం చేసినా అది వార్తే. కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని టీమ్‌లోకి ఓ ఉప్పెనలా వచ్చిన శ్రీశాంత్, తన దూకుడుతో తక్కువ కాలంలో మంచి పాపులారిటీ, క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుని, అంతే త్వరగా టీమ్‌ నుంచి బయటికి వెళ్లిపోయాడు...

Cricket Jul 27, 2022, 5:25 PM IST

BCCI appoints paddy Upton as Team India Mental Conditioning Coach for 2022 T20 World cupBCCI appoints paddy Upton as Team India Mental Conditioning Coach for 2022 T20 World cup

టీ20 వరల్డ్ కప్ ముందు బీసీసీఐ మాస్టర్ ప్లాన్... మెంటల్ కండీషనింగ్ కోచ్‌గా ప్యాడీ అప్టన్ రీఎంట్రీ...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ వార్మప్ మ్యాచుల్లో దుమ్మురేపే పర్ఫామెన్స్ ఇచ్చిన భారత జట్టు, కీలక మ్యాచుల్లో చేతులు ఎత్తేసింది. కారణం మెంటల్ ప్రెషర్. కీలక మ్యాచుల్లో ఒత్తిడిని తట్టుకోలేక ఫెయిల్ అవుతూ ఉంటారు భారత ఆటగాళ్లు. దీనికి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మినహాయింపు కాదు..

Cricket Jul 27, 2022, 2:33 PM IST

center allows paddy procurement in telanganacenter allows paddy procurement in telangana

తెలంగాణలో ధాన్యం కొనుగోలు వివాదానికి తెర.. బియ్యం సేకరణకు కేంద్రం ఓకే , ఎఫ్‌సీఐకి ఆదేశాలు

తెలంగాణలో గత కొన్ని నెలలుగా నడిచిన ధాన్యం కొనుగోలు వివాదానికి తెరపడింది. బియ్యం సేకరణకు కేంద్రం అనుమతించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బుధవారం ప్రకటన చేశారు. 

Telangana Jul 20, 2022, 6:43 PM IST

telangana rice millers association fires on fci over paddy procurementtelangana rice millers association fires on fci over paddy procurement

తెలంగాణ : ఎఫ్‌సీఐ నుంచి రాని ఆదేశాలు.. రైస్ మిల్లుల్లో గుట్టలకొద్దీ ధాన్యం, వర్షానికి మొలకలు

తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. యాసంగి పంట విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైస్ మిల్లుల్లో గుట్టలకొద్దీ ధాన్యం పేరుకుపోతోంది. 

Telangana Jul 7, 2022, 5:51 PM IST

shivsena rebel mla came to home from hotel now turned as farmer and went to paddy fieldshivsena rebel mla came to home from hotel now turned as farmer and went to paddy field

రైతుగా మారిన రెబల్ ఎమ్మెల్యే.. లగ్జరీ హోటల్ నుంచి వ్యవసాయ క్షేత్రంలోకి.. !

మహారాష్ట్రలో రెబల్ ఎమ్మెల్యేలు హోటల్స్ వదిలి ఇటీవలే సొంతింటికి తిరిగి వెళ్లారు. ఇందులో పాల్ఘడ్ ఎమ్మెల్యే వంగ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయన ఇంటికే కాదు.. అటు నుంచి తన వ్యవసాయ క్షేత్రానికి కూడా వెళ్లాడు. ఔను.. వర్షాకాలం.. పంట వేసే సమయానికి ఆయన ఇంటికి వెళ్లడంతో సాగు పనుల్లో మునిగిపోయాడు.
 

NATIONAL Jul 7, 2022, 2:44 PM IST

ponnam prabhakar fire on cm kcr over paddy issue ponnam prabhakar fire on cm kcr over paddy issue
Video Icon

వరి వేస్తే ఉరి.. అన్న కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలి... పొన్నం ప్రభాకర్ (వీడియో)

వర్షాల సీజన్ ప్రారంబమయినా, ఇంకా ధాన్యం కల్లాలలోనే ఉంది. వరి వేస్తే..ఊరి అన్న కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో అన్నారు. 

Telangana Jun 11, 2022, 1:15 PM IST

konaseema Farmers Declares Crop holidaykonaseema Farmers Declares Crop holiday

కోనసీమలో 12 మండలాల్లో క్రాప్ హాలిడే: రైతుల సంచలన నిర్ణయం


 కోనసీమలోని 12 మండలాల రైతులు క్రాప్ హాలిడే పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. తాము లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రైతులు తెలిపారు. 

Andhra Pradesh Jun 7, 2022, 2:52 PM IST

minister karumuri nageshwar rao serious on ramojirao and eenaduminister karumuri nageshwar rao serious on ramojirao and eenadu

రామోజీ గారు... తడిసి రంగుమారిన ధాన్యాన్ని కొనడమేనా మేం చేసే దోపిడీ..: మంత్రి కారుమూరి ధ్వజం

ఎల్లో మీడియా కావాలనే వైసిపి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రులు మండిపడుతున్నారు. నిన్న అంబటి రాంబాబు, నేడు కారుమూరి నాగేశ్వరరావు ఈనాడులో వచ్చిన కధనంపై స్పందిస్తూ మండిపడ్డారు. 

Andhra Pradesh May 19, 2022, 3:45 PM IST

ysrcp mp Pilli Subhash Chandra Bose sensational comments on paddy procurementysrcp mp Pilli Subhash Chandra Bose sensational comments on paddy procurement

అధికారులు, మిల్లర్లు కుమ్మక్కు... విచారణ జరపాల్సిందే : వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కయ్యారని దీనిపై విచారణ జరపాలని ఆయన కోరారు. 
 

Andhra Pradesh May 18, 2022, 5:50 PM IST

ysrtp president ys sharmila fires on telangana cm kcr over farmers issueysrtp president ys sharmila fires on telangana cm kcr over farmers issue

రైతు కష్టం వానల్లో కొట్టుకుపోతోంది.. నీకు మనసొస్తలేదా : కేసీఆర్‌పై షర్మిల ఆగ్రహం

రైతు కష్టం వానల్లో కొట్టుకుపోతుంటే.. వారిని ఆదుకునేందుకు కేసీఆర్‌కు మనసొస్తలేదా అని ప్రశ్నించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తడిసిన ధాన్యానికి కొర్రీలు పెట్టకుండా వారిని ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. 

Telangana May 17, 2022, 5:47 PM IST

Centre allows Telangana to deposit 6 05 lakh metric tonnes of fortified parboiled rice with FCICentre allows Telangana to deposit 6 05 lakh metric tonnes of fortified parboiled rice with FCI

తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం కీలక నిర్ణయం

తెలంగాణలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి మ‌రో 6.05 లక్షల మెట్రిక్ ట‌న్నుల ఫోర్టిఫైడ్‌ పారా బాయిల్డ్ బియ్యం సేక‌రించాల‌ని కేంద్రం నిర్ణయించింది. 

Telangana May 14, 2022, 5:47 PM IST

YSRTP Chief YS Sharmila Demands compensation To Non paddy FarmersYSRTP Chief YS Sharmila Demands compensation To Non paddy Farmers

వరి పండించని రైతులకు కేసీఆరే పరిహారం చెల్లించాలి: వైఎస్ షర్మిల డిమాండ్

వరి పంట పండించకుండా నష్టపోయిన రైతులకు కేసీఆర్ తన స్వంత డబ్బులను పరిహారంగా చెల్లించాలని YSRTP చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కేసీఆర్ సూచన మేరకు రైతులు వరి పంట పండించలేదని ఆమె చెప్పారు.
 

Telangana May 8, 2022, 1:11 PM IST

minister jagadish reddy interact with farmer video goes viralminister jagadish reddy interact with farmer video goes viral

పైన కేసీఆర్‌, ఇక్కడ మీరు .. మీపై నమ్మకంతోనే వరి వేశాం : మంత్రి జగదీశ్ రెడ్డితో రైతు ముచ్చట

కేసీఆర్ సార్‌ను నమ్ముకుని వరి ధాన్యం పండిస్తున్నామని ఓ రైతు మంత్రి జగదీశ్ రెడ్డితో చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే రైతుకు వ్యవసాయంలో కొన్ని సూచనలు చేశారు జగదీశ్ రెడ్డి.

Telangana May 6, 2022, 9:58 PM IST

heavy rain damage paddy crop in jagitial district heavy rain damage paddy crop in jagitial district
Video Icon

అన్నదాతలను నిండాముంచిన అకాలవర్షం... కొనుగోలు కేంద్రాలవద్ద తడిసిముద్దయిన వరిధాన్యం

జగిత్యాల: గత రాత్రి తెలంగాణలో కురిసిన అకాల వర్షం అన్నదాతల కంట కన్నీరు మిగిల్చింది. చేతికందివచ్చిన వరి పంటను ఈ వర్షం నీటిపాలు చేసి  రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

Telangana May 4, 2022, 12:42 PM IST

Unseasonal Rain Damage  Paddy Crop InTelanganaUnseasonal Rain Damage  Paddy Crop InTelangana

అకాల వర్షంతో తడిసి ముద్దైన ధాన్యం: నష్టపోయిన తెలంగాణ రైతులు


అకాల వర్షం రాష్ట్రంలోని రైతులను తీవ్రంగా నష్టపర్చింది. కొనుగోలు కేంద్రాల్లో విక్రయం కోసం తెచ్చిన ధాన్యం కూడా వర్షానికి తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Telangana May 4, 2022, 11:06 AM IST