విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తున్నాయి. అయితే దర్శనాల విషయంలో ఇంద్రకీలాద్రిపై మరోసారి రచ్చ చోటుచేసుకుంది.
Andhra Pradesh Oct 1, 2022, 3:36 PM IST
విజయవాడ : శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నేడు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న విజయవాడ కనకదుర్గమ్మను ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమురి నాగేశ్వరరావు దర్శించుకున్నారు.
Andhra Pradesh Sep 28, 2022, 3:18 PM IST
ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకూ దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయి. పది రోజుల పాటు సాగే ఉత్సవాల్లో అమ్మవారు పది అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Andhra Pradesh Sep 1, 2022, 1:01 PM IST
విజయవాడ కనకదుర్గమ్మ చీరల మాయం వ్యవహారంలో రికార్డు అసిస్టెంట్ను ఆలయ ఈవో సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో రికార్డు అసిస్టెంట్ సస్పెండ్ కావడం ఇది రెండోసారి.
Andhra Pradesh Jun 25, 2022, 10:08 AM IST
బెజవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ కింద గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫ్లైఓవర్ కింద ఇంటర్నెట్ కేబుళ్లకు సంబంధించిన పనులు చేస్తుండగా రైళ్లకు విద్యుత్ సరఫరా చేసే తీగలు తగలడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు
Andhra Pradesh Jun 23, 2022, 6:21 PM IST
విజయవాడ: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో వున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా తాజాగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు.
Andhra Pradesh Jun 7, 2022, 1:53 PM IST
ప్రజల తరఫున పోరాడే శక్తిని ఇవ్వాలని దుర్గమ్మను కోరానని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం ఉదయం బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను చంద్రబాబు దర్శించుకున్నారు.
Andhra Pradesh Apr 20, 2022, 12:46 PM IST
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గమ్మను దర్శించుకున్న హీరో సాయి ధర్మ తేజ .
Entertainment News Feb 22, 2022, 9:15 AM IST
సాయిధరమ్ తేజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడలో కనక దుర్గమ్మని దర్శించుకున్నాడు. ఆలయంలో సాయిధరమ్ తేజ్ తలపాగా, మేడలో కండువాతో సంప్రదాయంగా కనిపించాడు.
Entertainment Feb 21, 2022, 7:36 PM IST
విజయవాడ కనకదుర్గమ్మను (Vijayawada kanaka Durga temple) సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (CJI Justice NV Ramana) దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు వేదపండితులు మేళతాళాలతో మంగళవాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతం పలికారు.
Andhra Pradesh Dec 25, 2021, 11:00 AM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఇవాళ ఉదయమే తిరుపతి నుండి అమరావతికి చేరుకొన్నారు.
Andhra Pradesh Oct 12, 2021, 3:49 PM IST
నేషనల్ హీరో సోనూసూద్ అభినవ కర్ణుడిగా గుర్తింపు పొందారు. కరోనా కష్టకాలంలో ఎక్కడ చూసినా సోనూ సూద్ పేరే వినిపించేది. అంతా సోనూసూద్ సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
Entertainment Sep 9, 2021, 4:19 PM IST
విజయవాడ: ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం విజయవాడకు విచ్చేసిన ప్రముఖ సీనీనటుడు సోనూసూద్ ఇంద్రకీలాద్రికి చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
Andhra Pradesh Sep 9, 2021, 3:59 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఛైర్మన్ గా రెండోసారి నియమితులైన వైవి సుబ్బారెడ్డి మంగళవారం విజయవాడ కనకదునర్గమ్మను దర్శించుకున్నారు.
Andhra Pradesh Aug 10, 2021, 10:32 AM IST
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన పివి సింధు 2024లో జరిగే ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించేలా ఆశీర్వదించాలని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను కోరుకున్నారు.
Andhra Pradesh Aug 6, 2021, 9:40 AM IST